Manyam

Sep 03, 2023 | 19:33

గరుగుబిల్లి: రెవెన్యూ అధికారుల లీలలు రైతులనే కాదు అటవీశాఖాధికారులకు కూడా చుక్కలు చూపిస్తున్నాయి.

Sep 02, 2023 | 22:15

సాలూరు : సామాన్య, మధ్యతరగతి ప్రజలు వినియోగించే విద్యుత్తు ఛార్జీలను అనేక రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వం పెంచుతూ పోతుందని, ఇందుకు నిరసనగా ప్రజలంతా పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డ

Sep 02, 2023 | 22:13

మక్కువ : అవినీతి నిరోధక శాఖ చేపట్టిన దాడుల్లో మక్కువ ట్రాన్స్‌ కో ఎఇ కేసు సంచలనంగా మారింది. ఎసిబి ట్రాప్‌ నుంచి తప్పించుకున్న దాఖలాలు ఇప్పటివరకు ఉమ్మడి విజయనగరం జిల్లా చరిత్రలో లేదు.

Sep 02, 2023 | 22:09

పార్వతీపురం: అంకిత భావంతో విధులు నిర్వహించి, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలవాలని, శిక్షణలో ఉన్న సివిల్‌ సర్వీసెస్‌ బ్యాచ్‌ అభ్యర్థులకు కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ సూచించారు.

Sep 02, 2023 | 22:07

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  'వర్షం నిలకడగా కురవడం లేదు. కురిసినా నీరు నిలబడడం లేదు.

Sep 02, 2023 | 22:05

సాలూరు రూరల్‌: మండలంలోని మరిపల్లి పంచాయతీ వెలగవలస వద్ద శనివారం కురిసిన భారీ వర్షంతోపాటు పిడుగు పడడంతో 8 మేకలు మృతి చెందాయి.

Sep 02, 2023 | 16:31

ప్రజాశక్తి -సాలూరు(మన్యం): జి గ్రామ్‌ జూట్‌ మిల్లు తెరవాలని.. కార్మిక జేఏసీ చేపట్టిన దీక్ష 12 వ రోజుకు చేరుకుంది.

Sep 01, 2023 | 22:16

సాలూరురూరల్‌: 15 నెలలుగా మూతబడిన జీగిరాం జ్యూట్‌ మిల్లును వెంటనే తెరవాలని, కార్మిక జెఎసి చేపట్టిన దీక్షలకు టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి మద్దతు ప్రకటించారు.

Sep 01, 2023 | 22:12

పాలకొండ, వీరఘట్టం: ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రాం ద్వారా గ్రామీణ ప్రజలకు ఆరోగ్య తనిఖీలు, నిర్ధారణ పరీక్షలు పక్కాగా జరపాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ బి.జగన్నాథరావు సూచించారు.

Sep 01, 2023 | 21:40

ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌ :  జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా జె.రత్నాకర్‌ శుక్ర వారం బాధ్యతలు స్వీకరించారు.

Sep 01, 2023 | 21:38

ప్రజాశక్తి - బలిజిపేట :  ఇస్రో శనివారం చేపట్టనున్న ఆదిత్య-ఎల్‌1 ప్రయోగానికి మండలంలోని శ్రీ భారతి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ విద్యార్థులు శుక్రవారం ఆల్‌ ద బెస్ట్‌ చెప్పే నమూనా ప్రదర్శించారు.