Manyam

Sep 14, 2023 | 20:48

ప్రజాశక్తి - కురుపాం: వైసిపి ప్రభుత్వంలోనే అర్హులందరికీ పింఛను అందుతుందని వైస్‌ ఎంపిపి బి.అన్నాజీరావు అన్నారు.

Sep 14, 2023 | 20:42

ప్రజాశక్తి - బెలగాం : విద్యార్థుల ఆరోగ్య తనిఖీల వివరాలు పక్కాగా నమోదు చేయాలని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి (డిఐఒ) డాక్టర్‌ టి.జగన్మోహనరావు సూచించారు.

Sep 14, 2023 | 20:37

ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌ : జిల్లాలోని వినాయక చవితి వేడుకల్లో కీలకమైన పందిళ్లు, మండపాల ఏర్పాటు కోసం సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో ముందస్తు అనుమతి తప్పన

Sep 13, 2023 | 22:23

ప్రజాశక్తి-కొమరాడ : మరోమారు ఒంటరి ఏనుగు హరి మండలంలో బీభత్సం సృష్టించింది.

Sep 13, 2023 | 22:23

ప్రజాశక్తి-పార్వతీపురం  : పోలింగ్‌ స్టేషన్ల రేషనలైజేషన్‌ కోసం ఈ నెల 23 తేదికి ప్రతిపాదనలు అందించాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ తెలిపారు.

Sep 13, 2023 | 22:21

ప్రజాశక్తి-గరుగుబిల్లి : మండల పరిధిలోని పాఠశాలలు ఎంఇఒ పర్యవేక్షణలో ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే.

Sep 13, 2023 | 22:21

ప్రజాశక్తి-సీతంపేట : ఇంజినీరింగ్‌ పనులను వేగవంతం చేయాలని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి అన్నారు.

Sep 13, 2023 | 22:20

ప్రజాశక్తి-పార్వతీపురం : ఈ నెల 30 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ తెలిపారు.

Sep 13, 2023 | 22:18

ప్రజాశక్తి-సాలూరు : రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు జి.సంధ్యారాణి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్‌పి భంజ్‌దేవ్

Sep 13, 2023 | 22:17

ప్రజాశక్తి-సాలూరు : రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు జి.సంధ్యారాణి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్‌పి భంజ్‌దేవ్

Sep 12, 2023 | 21:50

ప్రజాశక్తి - పార్వతీపురం : ఆరోగ్య సురక్ష శిబిరాలకు సిద్ధం కావాలని వైద్య ఆరోగ్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ టి.రమేష్‌ సిబ్బందికి సూచించారు.

Sep 12, 2023 | 21:46

ప్రజాశక్తి - సాలూరురూరల్‌ :  మండలంలోని జీగిరాం జ్యూట్‌ మిల్‌ అక్రమ లాకౌట్‌ను అన్ని రాజకీయ పక్షాలు, ప్రజలు వ్యతిరేకించాలని జెఎసి నాయకులు పిలుపునిచ్చారు.