Manyam

Sep 12, 2023 | 21:46

ప్రజాశక్తి - వీరఘట్టం : చదువులతో పాటు క్రీడల్లోనూ రాణించాలని మండల విద్యాశాఖ అధికారులు డి.గౌర్నాయుడు, ఆర్‌.ఆనందరావు క్రీడాకారులకు సూచించారు.

Sep 12, 2023 | 21:43

ప్రజాశక్తి - కొమరాడ, గరుగుబిల్లి:   ప్రాణాంతక వ్యాధులకు గురి కాకుండా పిల్లలకు పూర్తి స్థాయిలో వ్యాధినిరోధక టీకాలు తప్పనిసరి అని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి(డిఐఒ)

Sep 12, 2023 | 21:42

ప్రజాశక్తి - సాలూరు : నెలాఖరులోగా పట్టణానికి రైలు బండి వచ్చే అవకాశం ఉంది.

Sep 12, 2023 | 21:40

ప్రజాశక్తి - కొమరాడ : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ మండలంలోని టిడిపి నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

Sep 12, 2023 | 21:38

ప్రజాశక్తి - పార్వతీపురం : ఓటరు పునశ్చరణ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ ఓటరు విచారణలో తప్పులు లేని ఖచ్చితమైన ఓటరు జాబితా రూపొందాలని ప్రధాన ఎన్నికల అధికారి

Sep 12, 2023 | 21:38

ప్రజాశక్తి - కొమరాడ:    ఆశా, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి.ఇందిర డిమాండ్‌ చేశారు.

Sep 12, 2023 | 21:33

ప్రజాశక్తి - సాలూరు : ప్రయివేటు నర్సింగ్‌ హోములున్న డాక్టర్లకు ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ బాధ్యతలు అప్పగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Sep 12, 2023 | 21:02

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  తీవ్ర మనోవేదనతో సతమతమవు తున్న ఓ తల్లి.. తన ఇద్దరు పిల్లలకు విషం పట్టి, అనంతరం ఆమె కూడా విషం తాగిన ఘటన విజయనగరంలో రెండు రోజుల క్రితం వెలుగు చూసింది.

Sep 11, 2023 | 22:04

ప్రజాశక్తి- పార్వతీపురంరూరల్‌ :   ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ అన్నారు.

Sep 11, 2023 | 22:02

ప్రజాశక్తి- పార్వతీపురం 

Sep 11, 2023 | 21:59

ప్రజాశక్తి - పాచిపెంట :   స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లయినా గిరిజన గ్రామాలకు పక్క రహదారి సౌకర్యాలు లేక అనారోగ్య పరిస్థితుల్లో గిరిజనులకు డోలి మోతలు ఇప్పటికీ తప్పడం లేదు.

Sep 11, 2023 | 21:58

ప్రజాశక్తి- పార్వతీపురంరూరల్‌ : ప్రభుత్వానికి చెందిన అటవీ సంపద పరిరక్షణలో తమ ప్రాణాలను కోల్పోయిన అమరుల త్యాగాలు మరువలేనివని జిల్లా అటవీ శాఖ అధికారిని జిఎ