Manyam

Sep 28, 2023 | 21:02

పార్వతీపురం: రాబీస్‌ వ్యాధి పట్ల అవగాహన అవసరమని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ బగాది జగన్నాథ రావు అన్నారు.

Sep 28, 2023 | 21:02

ప్రజాశక్తి- సాలూరు రూరల్‌ : దొంగే దొంగా దొంగా అన్నట్లు ఉంది ఈ ప్రభుత్వం తీరు అని టిడిపి నియోజక వర్గ ఇంఛార్జి గుమ్మడి సంధ్యారాణి ఎద్దేవా చేశారు.

Sep 28, 2023 | 20:59

పాలకొండ : పాలకొండ రెవెన్యూ డివిజన్లో పాలన స్తంభించిందని చెప్పొచ్చు. డివిజన్‌కు కీలకమైన అధికారి సీటు ఖాళీగా ఉండడంతో రెవెన్యూ పనులు స్తంభించిపోయాయి.

Sep 28, 2023 | 20:57

పార్వతీపురంరూరల్‌: సమాజంలోని వేళ్లూనుకున్న కుల వివక్ష, అంధ విశ్వాసాల ఫలితంగా దళితులు అనుభవించిన దుర్భర పరిస్థితులకు అద్దం పట్టిన గుర్రం జాషువా రచనల అవసరం ఈరోజుకు కూడా ఉందని స్థానిక ప్రభుత్వ డిగ్రీ

Sep 28, 2023 | 20:52

కొమరాడ: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు ఉత్తరాంధ్ర ప్రజలు ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు పిలుపునిచ్చారు.

Sep 28, 2023 | 20:12

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయ కళావతికి కష్టకాలం మొదలైంది. కొన్నాళ్లుగా ఆమె చుట్టూ నెలకున్న అసమ్మతిసెగ మరింతగా అలముకుంటోంది.

Sep 28, 2023 | 11:07

ప్రజాశక్తి - కురుపాం : ఈద్ మిలాద్ ఉన్ నబీ పండగను పురస్కరించుకొని కురుపాం జామి మసీద్ కమిటీ ముస్లిం మత సభ్యులు మత గురువు షేక్ సర్దార్ మాలీo ఆధ్వర్యంలో గురువారం శివన్నపేట మస

Sep 28, 2023 | 10:48

ప్రజాశక్తి-మన్యం : తెలుగుదేశం పార్టీజాతీయ అద్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ సంఘీభావంగా యువనేత వైరిచర్ల, వీరేష్ చంద్ర దేవ్ కురుపాం తెలుగుదేశం

Sep 27, 2023 | 22:03

ప్రజాశక్తి-పాచిపెంట : అంతర పంటలు, కంచి పంటల ద్వారా అదనపు ఆదాయాన్ని పొందడమే కాకుండా పంటకు రక్షణ కవచంగా ఉపయోగపడతాయని మండల వ్యవసాయ అధికారి కె.తిరుపతిరావు తె

Sep 27, 2023 | 22:00

ప్రజాశక్తి-సాలూరు : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేసిన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులపై లాఠీఛార్జీకి వ్యతిరేకంగా బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర

Sep 27, 2023 | 21:57

ప్రజాశక్తి-పార్వతీపురం : బోయ, వాల్మీకులను ఎస్‌టి జాబితాలో చేర్చవద్దని, అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేసిన తీర్మానం వెంటనే రద్దు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్

Sep 27, 2023 | 21:50

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ : ఆదాయపు పన్ను చెల్లింపులో ఎటువంటి అశ్రద్ధ చూపవద్దని ఆదాయ పన్ను శాఖ అధికారి జి.రవిశంకర్‌ అన్నారు.