Manyam

Sep 30, 2023 | 21:20

ప్రజాశక్తి - కురుపాం :  విశాఖ ఉక్కు రక్షణకై అక్టోబర్‌ 5న చలో స్టీల్‌ ప్లాంట్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు పిలుపునిచ్చారు.

Sep 30, 2023 | 21:17

ప్రజాశక్తి - సాలూరురూరల్‌ :  ప్రజలందరి ఆరోగ్య రక్షణే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యమని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర అన్నారు.

Sep 30, 2023 | 20:53

ప్రజాశక్తి - సాలూరు :  మున్సిపల్‌ కౌన్సిల్‌ ఏర్పడిన తర్వాత తొలిసారి అధికార, ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్ల మధ్య తోపులాట, వాదులాట జరిగింది.

Sep 30, 2023 | 20:50

  ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం  : చంద్రబాబునాయుడుకు మద్దతుగా మండలంలో టిడిపి నాయకులు శనివారం రాత్రి మోత మోగిద్దాం కార్యక్రమం నిర్వహించారు.

Sep 30, 2023 | 20:42

ప్రజాశక్తి - సాలూరు : జగనన్న ఆరోగ్య సురక్ష (జెఎఎస్‌) పేదలకు రక్ష అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు.

Sep 30, 2023 | 20:36

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ :  రాబోయే ఎన్నికలలో 175కి గాను 175 సీట్లు సాధించి, అధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేసి, వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని రాష

Sep 30, 2023 | 20:23

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  ప్రభుత్వం దృష్టిలో నిరసన తెలియజేయడం కూడా ఒక నేరంగా పరిణమించింది.

Sep 28, 2023 | 21:16

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : సీతాఫలం ఏజెన్సీలో దొరికే పండు. ఇప్పుడు ఎక్కడ చూసినా సీతాఫలాలే కనిపిస్తాయి. బుట్టలో రోడ్డు పక్కన పెట్టి అమ్ముతుంటారు.

Sep 28, 2023 | 21:13

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : పిఎం విశ్వకర్మ పథకానికి అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని విశ్వబ్రాహ్మణ సంక్షేమ స

Sep 28, 2023 | 21:11

ప్రజాశక్తి - కొమరాడ : మండలంలో పలు గ్రామాలకు వెళ్లే రహదారులు అధ్వాహ్నంగా ఉన్నాయి. ఈ రోడ్లుపై ప్రయాణించాలంటే గిరిజనులకు తిప్పలు తప్పడం లేదు.

Sep 28, 2023 | 21:08

ప్రజాశక్తి- సాలూరు రూరల్‌ : రైతులు శ్రమదానంతో గురువారం ఎత్తిపోతల పథకానికి మరమ్మతు పనులు చేపట్టారు.

Sep 28, 2023 | 21:04

గుమ్మలక్ష్మీపురం: అడవి ఏనుగుల సంచారంతో రైతులు, ప్రజలే కాదు విద్యార్థులకు కూడా భయాందోళన చెందాల్సిన పరిస్థితి వచ్చింది.