Ananthapuram

Aug 27, 2023 | 21:25

           ప్రజాశక్తి-అనంతపురం    పూర్వ విద్యార్థుల సహాయ, సహకారాల తో జెఎన్‌టియు కళాశాలను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లనున్నట్లు జెఎన్‌టియు పకులపతి రంగజనార్ధన తెలిపారు.

Aug 26, 2023 | 21:20

         ప్రజాశక్తి-అనంతపురం   ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసించే ప్రతి విద్యార్థి జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా పారిశ్రామిక వేత్తగా తయారు కావాలని జెఎన్‌టియు రిజిస్టార్‌ సి.శశిధర్‌

Aug 26, 2023 | 21:19

       బొమ్మనహాల్‌ : తుంగభద్ర హెచ్‌ఎల్సీ ప్రధాన కాలువకు మరోసారి గండిపడింది. గత 15 రోజుల క్రితం అనంతపురం జిల్లా బొమ్మనహాల్‌ మండలంలో హెచ్‌ఎల్‌సి కాలువకు గండి పడింది.

Aug 26, 2023 | 21:17

         ప్రజాశక్తి-తాడిపత్రిరూరల్‌   తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అనంతపురం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని ఎపి రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ర

Aug 26, 2023 | 21:10

        ప్రజాశక్తి-ఉరవకొండ   నెలనెలా వేతనాలు చెల్లించకుంటే సత్యసాయి, శ్రీరామిరెడ్డి తాగునీటి సరఫరా పథకంలో పనిచేస్తున్న కార్మికుల కుటుంబాలు ఎలా గడవాలని సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్

Aug 26, 2023 | 21:08

          అనంతపురం ప్రతినిధి : తీవ్రమైన కరువు పరిస్థితులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో నెలకొన్నాయి.

Aug 26, 2023 | 21:06

        అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లాలో రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించాలని మంత్రి ఉషశ్రీ చరణ్‌ స్పందించి ప్రభుత్వంతో మాట్లాడాలని సిపిఎం కోరింది.

Aug 26, 2023 | 16:08

 సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓబులు  జీతాలు చెల్లించాలని తాగునీటి సరఫరా కార్మికుల ఆందోళన

Aug 26, 2023 | 12:19

ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని కందిగాపల గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది.

Aug 25, 2023 | 15:19

ప్రజాశక్తి అనంతపురం కార్పొరేషన్‌ :నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నగర మేయర్‌ మహమ్మద్‌ వసీం అధికారులను ఆదేశించారు.నగరంలోని 39,41 డివిజన్ల పరిధి

Aug 25, 2023 | 13:00

ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : మండల పరిధిలోని కందికాపుల సచివాలయాలను శుక్రవారం ఎంపీడీవో యోగానంద రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

Aug 24, 2023 | 22:17

       అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లాలో రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఎం.గౌతమి అధికారులకు సూచించారు.