Ananthapuram

Sep 09, 2023 | 22:03

       ప్రజాశక్తి-కళ్యాణదుర్గం   వైసీపీ ప్రభుత్వ పాలనలోనే రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధ్యమని మంత్రి ఉషశ్రీచరణ్‌ అన్నారు.

Sep 09, 2023 | 22:01

          ప్రజాశక్తి-నార్పల   మానసిక సమస్యలతో బాధపడుతున్న వారు క్షణికావేశాలకు లోనుకావొద్దని మానసిక వైద్య నిపుణులు విశ్వనాథరెడ్డి, డాక్టర్‌ రవిశంకర్‌ సూచించారు.

Sep 09, 2023 | 18:05

ప్రజాశక్తి - గుత్తి : గుత్తి మండలంలోని ధర్మాపురం గ్రామానికి చెందిన టిడిపి సీనియర్‌ నాయకుడు, పంచాయతీ వార్డు సభ్యుడు వడ్డే అంజినయ్య (60) శనివారం గుండెపోటుతో మరణించారు.

Sep 08, 2023 | 21:51

           ప్రజాశక్తి-ఆత్మకూరు   అధైర్య పడొద్దని ఎల్లవేళలా పోలీస్‌శాఖ అండగా ఉంటుందని ఎఆర్‌ కానిస్టేబుల్‌ కిరణ్‌కుమార్‌ భార్య అనితకు ఎస్పీ కె.శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు.

Sep 08, 2023 | 21:49

             ప్రజాశక్తి-అనంతపురం     ఎవరూ క్షణికావేశాలకు లోనై తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని మానసిక వైద్యులు డాక్టర్‌ ఎండ్లూరి ప్రభాకర్‌ సూచించారు.

Sep 08, 2023 | 21:47

            ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌   మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై హిందూపురం ఎంపీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తెలుగు యువత ఆధ్వర్యంలో శుక్రవారం టవర్‌క్లాక్‌ సర్కిల్‌లో ఎంపీ గో

Sep 08, 2023 | 21:46

           ప్రజాశక్తి-కుందుర్పి   బిసిల ద్రోహి టిడిపి అధినేత చంద్రబాబు అని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్‌ పేర్కొ న్నారు.

Sep 08, 2023 | 21:45

             ప్రజాశక్తి-శింగనమల   బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ పీడీ బిఎన్‌.శ్రీదేవి పిలుపునిచ్చారు.

Sep 08, 2023 | 21:42

      అనంతపురం ప్రతినిధి : మొన్నటి వరకు మంచి ధర ఉందని ఆనందించిన టమోటా రైతుకు మళ్లీ నిరాశే మిగులుతోంది. పంట కోతకు పెట్టిన పెట్టిబడి కూడా మిగలడం లేదు..

Sep 08, 2023 | 21:33

          బుక్కరాయసముద్రం : జగనన్నకు చెబుదాం అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

Sep 08, 2023 | 14:39

ప్రజాశక్తి-ఆత్మకూరు(అనంతపురం) : ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స అనంతరం బెంగుళూరు నుండీ క్షేమంగా ఆత్మకూరుకు చేరుకున్న ఏ.ఆర్‌ కానిస్ట

Sep 07, 2023 | 22:44

        అనంతపురం కలెక్టరేట్‌ : గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిపిఒ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో గురువారం నాడు కార్మికులు ధర్నా నిర్వహించారు.