State

Oct 29, 2023 | 16:58

హైదరాబాద్‌: తెలంగాణ టిడిపి నేతలతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ ఆదివారం ఎన్టీఆర్‌ భవన్‌లో సమావేశం అయ్యారు.

Oct 29, 2023 | 16:32

సంగారెడ్డి: పేదలను ఆదుకోవడంలో బిఆర్‌ఎస్‌ విఫలమైందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు.

Oct 29, 2023 | 16:21

రంగారెడ్డి జిల్లా: తెలంగాణలో బీజేపీకి వరుసగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.

Oct 29, 2023 | 16:07

హైదరాబాద్‌: తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనపై సోషల్‌ మీడియా ద్వారా బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

Oct 29, 2023 | 15:58

కోదాడ: ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ప్రజలు ఎంతో విజ్ఞతతో ఆలోచన చేయాలని, ఏ అభ్యర్థికి ఓటు వేస్తే బాగా పని చేస్తడో అనేది బాగా ఆలోచించి ఓటు వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్

Oct 29, 2023 | 15:44

కోసిగి: కర్నూలు జిల్లా కోసిగి మండలంలో ఓ రైతుకు చిరుతపులి పిల్ల దొరికింది.

Oct 29, 2023 | 15:37

హైదరాబాద్‌: కాంగ్రెస్‌కు మాజీమంత్రి నాగం జనార్ధన్‌ రెడ్డి రాజీనామా చేశారు. ఆదివారం సాయంత్రం బీఆర్‌ఎస్‌లో చేరనున్నారని సమాచారం.

Oct 29, 2023 | 15:30

తాడేపల్లి: నవంబర్‌ 1వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.

Oct 29, 2023 | 15:20

విజయవాడ: ఢిల్లీలో నిర్మాణం చేపట్టబోయే అమఅతవనంలో భాగస్వామ్యం అయ్యేలా బిజెపి రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్లి మట్టిని సేకరించిన విషయం తెలిసిందే.

Oct 29, 2023 | 13:57

ప్రజాశక్తి- విశాఖ : బిజెపిని ఓడిస్తేనే విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోగలమని మాజీ మంత్రి, కిసాన్ సంయుక్త మోర్ఛా రాష్ట్ర కన్వీనర్  వడ్డే శోభనాధీశ్వరరావు తెలిపారు.  అల్లూరి

Oct 29, 2023 | 12:56

ఉత్సవాలను ప్రారంభించిన మంత్రి బొత్స సత్యనారాయణ ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మన సంస్కృతి, సంప్రదాయం, కళలను ప్రతిబింబించేలా విజయన

Oct 29, 2023 | 12:47

నెల్లూరు : ఎపిఎస్‌ఆర్‌టిసి డ్రైవర్‌లపై దాడి కేసుకు సంబంధించి ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌ రెడ్డి వెల్లడించారు.