State

Nov 02, 2023 | 22:12

-విశాఖ తరలింపుపై తుది నిర్ణయం జిల్లాల పునర్విభజన పై చర్చ

Nov 02, 2023 | 21:48

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి:భారత పొగాకు బోర్డు నూతన చైర్మన్‌గా సిహెచ్‌.యశ్వంత్‌ గురువారం బాధ్యతలు చేపట్టారు.

Nov 02, 2023 | 21:40

ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖపట్నం):స్టీల్‌ప్లాంట్‌పైనా, కార్మికులపైనా యాజమాన్యం అవలంబిస్తోన్న కుట్రలను ఉద్యమాలతో తిప్పికొడతామని స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐ

Nov 02, 2023 | 21:35

- కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలి - ఎఐఎఫ్‌ఎఫ్‌డబ్ల్యుఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి స్టాన్లీ

Nov 02, 2023 | 20:46

రూ.1.30 లక్షల నగదు స్వాధీనం

Nov 02, 2023 | 16:15

అమరావతి: వైసిపి అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

Nov 02, 2023 | 16:01

రాజంపేట: ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్నిరకాలుగా సహకారం అందిస్తున్నా.. అభివృద్ధి చేయడంలో వైసిపి ప్రభుత్వం విఫలమవుతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు.

Nov 02, 2023 | 15:17

నిర్మల్‌: ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ గెలవాలి.. అప్పుడే ప్రజల కోరికలు తీరుతాయి.. అందుకే ఆలోచించి ఓటేయాలి అని సీఎం కేసీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

Nov 02, 2023 | 15:05

మహబూబ్‌ నగర్‌: సిఐపై కానిస్టేబుల్‌ దాడి చేసి సిఐ మర్మాంగాన్ని కోసిన సంఘటన మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది.

Nov 02, 2023 | 14:46

హైదరాబాద్‌ : పార్క్‌హయత్‌లో సీఎంఎస్టీఈఐ గిరిజన వ్యవస్థాపకుల సక్సెస్‌ మీట్‌కు మంత్రులు కేటీఆర్‌, సత్యవతి రాథోడ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ..