State

Nov 08, 2023 | 08:35

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో : హైదరాబాద్‌లోని ఎల్‌వి ప్రసాద్‌ ఆస్పత్రిలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుడికంటికి వైద్యులు క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌ చేశార

Nov 08, 2023 | 08:32

- అఖిలపక్ష రైతు సంఘాలు, వామపక్షాలు డిమాండ్‌ - కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన

Nov 08, 2023 | 08:32

- రైతులను ఆదుకునేందుకు కృషి - పొగాకు బోర్డు చైర్మన్‌ సిహెచ్‌ యశ్వంత్‌ కుమార్‌

Nov 08, 2023 | 08:00

- జనసేనను నమ్మే స్థితిలో జనం లేరు - విధానాలు మార్చుకోకపోతే టిడిపికి గడ్డుకాలం : పి. మధు - వనరులున్నా అభివృద్ధికి దూరంగా కోనసీమ : మంతెన సీతారాం

Nov 07, 2023 | 21:50

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి:పాలస్తీనా, ఇజ్రాయిల్‌ది మత సమస్య కాదని, దాన్ని జాతుల సమస్యగా చూడాలని ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు అన్నారు.

Nov 07, 2023 | 16:48

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌కు స్థలాన్ని కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

Nov 07, 2023 | 16:43

మంథని: ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని, ఓటేసే ముందు బాగా ఆలోచించి వేయాలని బిఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

Nov 07, 2023 | 16:35

అలంపూర్‌: రాష్ట్రంలో వ్యవసాయానికి 24గంటల విద్యుత్‌ ఇస్తున్నట్టు నిరూపిస్తే.. తాను నామినేషన్‌ వేయనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

Nov 07, 2023 | 16:25

తలకొండపల్లి: మండల కేంద్రంలో సమీపంలో ఉన్న లింగాయ కుంట చెరువులో సోమవారం రాత్రి అనుమానాస్పదంగా పెరమండ్ల శాంతమ్మ(48) అనే మహిళ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.

Nov 07, 2023 | 16:21

అమరావతి: స్టేట్‌ ఆడిట్‌ డైరెక్టర్‌ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి ఆర్‌. హరిప్రకాశ్‌ను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Nov 07, 2023 | 16:16

హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీపీఎం మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

Nov 07, 2023 | 16:09

తెలంగాణ: తెలంగాణలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, లెక్చరర్‌ పోస్టులకు అర్హత సాధించేందుకు నిర్వహించిన టీఎస్‌ సెట్‌-2023 పరీక్ష ప్రశ్నపత్రం ప్రాథమిక కీ ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే.