State

Nov 07, 2023 | 16:03

మందమర్రి: సింగరేణిని ప్రైవేటీకరించాలని కేంద్రం యత్నిస్తోందని బిఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు.

Nov 07, 2023 | 15:55

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్‌లో మంగళవారం నుంచి జిరాక్స్‌ రిజిస్ట్రేషన్ల విధానం అమల్లోకి రానుంది. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నంలో ఈ విధానాన్ని స్టార్ట్‌ చేయగా..

Nov 07, 2023 | 15:46

అల్లూరు : సాధారణంగా గ్రామాల్లో కరెంట్‌ బిల్లు రూ. 300-500 దాటదు. రెండు బల్బులు, ఓ ఫ్యాన్‌ ఉండే ఇంట్లో మరింత తక్కువగా వస్తుంటుంది. పేద రైతుల ఇంట్లో అయితే రూ.

Nov 07, 2023 | 15:41

హైదరాబాద్‌: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో శస్త్ర చికిత్స పూర్తయింది.

Nov 07, 2023 | 15:33

విజయవాడ: జగన్‌ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు, చేస్తోన్న సామాజిక అన్యాయంపై టిడిపి నేతలు గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు ఫిర్యాదు చేశారు.

Nov 07, 2023 | 15:28

అక్టోబర్‌ విప్లవ వార్షికోత్సవం సందర్భంగా సిపిఐ(యం) రాష్ట్ర ఆఫీసులో పతాకావిష్కరణ

Nov 07, 2023 | 15:25

విజయవాడ:విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్టాండులో దుర్ఘటనతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ బస్సు యాక్సిడెంట్‌ పై నివేదిక సిద్ధమైంది.

Nov 07, 2023 | 15:09

హైదరాబాద్‌: టిడిపి అధినేత చంద్రబాబు నగరంలోని ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో ఆయనకు క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌ జరగనుంది.

Nov 07, 2023 | 15:09

హైదరాబాద్‌: టిడిపి అధినేత చంద్రబాబు నగరంలోని ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో ఆయనకు క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌ జరగనుంది.

Nov 07, 2023 | 15:05

హైదరాబాద్‌: రాజధాని అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఊరటను కల్పించింది.

Nov 07, 2023 | 14:59

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రయాణిస్తున్న కారును తనిఖీ చేశారు. అధికారులు.

Nov 07, 2023 | 14:55

అమరావతి: ఉచిత ఇసుక పథకంపై సీఐడీ నమోదు చేసిన కేసులో టిడిపి అధినేత చంద్రబాబు హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.