National

Oct 10, 2023 | 15:46

న్యూఢిల్లీ : పాలస్తీనా, ఇజ్రాయెల్‌ల మధ్య గత కొన్నిరోజులుగా యుద్ధం నడుస్తోంది. పాలస్తీనా మిలెంట్ల గ్రూప్‌ హమాస్‌ రాకెట్ల దాడికి ప్రతిచర్యగా ఇజ్రాయెల్‌ సైన్యం విరుచుకుపడుతోంది.

Oct 10, 2023 | 15:01

ఢిల్లీ: చంద్రబాబుకు మద్దతుగా చేపట్టిన లక్ష పోస్ట్‌ కార్డుల ఉద్యమం ఢిల్లీకి చేరింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజలు లక్ష పోస్టు కార్డులు రాశారు.

Oct 10, 2023 | 13:11

ఢిల్లీ : ఇజ్రాయెల్‌ -పాలస్తీనా మధ్య భీకరంగా యుద్ధం కొనసాగుతోంది. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు.

Oct 10, 2023 | 11:26

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌ షోపియాన్‌లోని అల్షిపొరా ప్రాంతంలో మంగళవారం ఉదయం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

Oct 10, 2023 | 11:18

ఢిల్లీ : ఢిల్లీలోని అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతల ఇళ్లలో కేంద్ర దర్యాప్తు సంస్థల సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

Oct 10, 2023 | 11:17

ఇంఫాల్‌ : మణిపూర్‌లోని ఉఖ్రుల్‌, ఛండేల్‌ జిల్లాలలో వెంటనే మొబైల్‌ ఇంటర్నెట్‌ను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యార్థి సంఘాలు కోరాయి.

Oct 10, 2023 | 11:09

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : న్యూస్‌క్లిక్‌కు చైనా నుంచి ఒక్క పైసా కూడా రాలేదని, అరెస్టుకు బలమైన ఆధారాలు లేవని ఢిల్లీ హైకోర్టుకు న్యూస్‌క్లిక్‌ తరపున స

Oct 10, 2023 | 11:07

ఎల్‌ఎహెచ్‌డిసి ఫలితాలపై ఒమర్‌ అబ్దుల్లా జమ్ముకాశ్మీర్‌ ఎన్నికలు ఆలస్యంపై ఇసికి ప్రశ్నలు

Oct 10, 2023 | 11:02

ఏడుగురు ఎంపిలతో సహా 41 మంది అభ్యర్థులు జైపూర్‌ : రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం 41 మంది అభ్యర్థులతో బిజెపి

Oct 10, 2023 | 10:57

విదేశీ పెట్టుబడులపై ఆధారపడడం మంచిది కాదు కీలక రంగాలకు ప్రభుత్వ మద్దతు అవసరం కొల్

Oct 10, 2023 | 10:55

బీహార్‌ సర్వే వాస్తవాలను బిజెపి జీర్ణించుకోలేకపోతోంది : సీతారాం ఏచూరి విమర్శ పాట్నా : బీహార్‌ ప్రభుత్వం నిర్

Oct 10, 2023 | 10:43

న్యూఢిల్లీ : బిజెపి పాలనలో గత కొన్ని నెలలుగా భారతీయ విశ్వవిద్యాలయాలలో హిందూ మతం, హిందూ అధ్యయనాలకు సంబంధించిన కోర్సులు, వాటికి అనుబంధంగా రూపొందించిన సబ్జె