Manyam

Aug 16, 2023 | 21:34

ప్రజాశక్తి-సీతంపేట :  ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో ఏనుగులతో సతమతమవుతున్న ఆదివాసీలను మరో భయం పట్టుకుంది. బుధవారం దోనుబాయి సమీపంలో పెద్దపులి సంచరించింది.

Aug 16, 2023 | 21:32

ప్రజాశక్తి- మెంటాడ : వైసిపి అరాచక పాలనను అంతమొందించాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని అన్నారు.

Aug 16, 2023 | 21:31

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం :  గుమ్మలక్ష్మీపురంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని సామల మనస్వినికి అరుదైన అవకాశం లభించింది.

Aug 16, 2023 | 21:27

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  జిల్లాలో వ్యవసాయ పంటల ఇ-క్రాప్‌ బుకింగ్‌ నత్తనడకన సాగుతోంది.

Aug 16, 2023 | 21:26

ప్రజాశక్తి- మెరక ముడిదాం : ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది ఒకరితో ఒకరు సమన్వయం చేసుకొని గ్రామాలలో అభివృద్ధిపై దృష్టి సారించాలని జెడ్‌పి చైర్మన్‌ మజ్జ

Aug 15, 2023 | 22:20

ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్‌ : దేశం కోసం సర్వస్వం అర్పించిన త్యాగధనుల స్ఫూర్తితో దేశ పౌరులకు సేవలు అందించేందుకు జాతికి అంకితం కావాలని జిల్లా ఎస్పీ విక్

Aug 15, 2023 | 22:19

ప్రజాశక్తి - సీతంపేట :  స్థానిక ఐటిడిఎలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పిఒ కల్పనా కుమారి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Aug 15, 2023 | 22:08

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బూ

Aug 15, 2023 | 21:48

ప్రజాశక్తి-పాలకొండ/పాలకొండ రూరల్‌ : తెలుగుదేశం పార్టీ పాలకొండ ఎస్‌టి నియోజకవర్గం టిక్కెట్‌ కోసం ఇప్పటికే అనేక మంది ఆశావాహులు పోటీపడుతున్న విషయం తెలిసిందే

Aug 15, 2023 | 21:44

ప్రజాశక్తి - కొమరాడ : గిరిజనులకు, దళితులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకునే దిశగా భవిష్యత్తులో పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐద్వా నాయకులు వి

Aug 15, 2023 | 21:38

ప్రజాశక్తి - పార్వతీపురం : అభివృద్ధి, సంక్షేమ రంగాలను రెండు కళుగాగా భావిస్తూ పేదరిక నిర్మూలన దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్

Aug 14, 2023 | 21:44

గుమ్మలక్ష్మీపురం: మండలంలోని దుడ్డుఖల్లు పంచాయతీలో ఒకటి, రెండు సచివాలయాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో దుడ్డుఖల్లు సచివాలయం ఎదుట గిరిజనులు ధర్నా నిర్వహించారు.