Manyam

Aug 17, 2023 | 20:53

బెలగాం: జిల్లాలో పులులు, ఏనుగులు సంచరిస్తున్నాయని, వాటి నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని సిపిఎం నాయకులు జిల్లా అటవీశాఖాధికారులకు వినతిని అందజేశారు.

Aug 17, 2023 | 20:48

కలెక్టరేట్‌: భవనిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధ రించాలని, గతంలో రూపొందించిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎపి బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్స్ట్రక్షన్‌ వర

Aug 17, 2023 | 20:44

సాలూరురూరల్‌: మండలం చుట్టూ నదులు ప్రవహిస్తున్నా ఈ ప్రాంత రైతాంగానికి సాగుకు చుక్క నీరందడంలేదు.

Aug 16, 2023 | 21:59

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు పూర్తి చేసుకోవాలని ఎల్వి

Aug 16, 2023 | 21:57

ప్రజాశక్తి-పాలకొండ :  అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వి.కళావతికి బుధవారం వినతిపత్రం అందజేశారు.

Aug 16, 2023 | 21:56

ప్రజాశక్తి-సీతంపేట : ఓటరు సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి అధికారులను ఆదేశించారు.

Aug 16, 2023 | 21:56

ప్రజాశక్తి-పాచిపెంట : ప్రస్తుత వైసిపి పాలనలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయని, ప్రజల జీవనం దుర్భరంగా మారిందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి తెలిపారు.

Aug 16, 2023 | 21:53

ప్రజాశక్తి-సీతానగరం : రానున్న సాధారణ ఎన్నికలలో టిడిపి గెలుపు కోసం ప్రతి కార్యకర్త సమన్వయంతో పని చేయాలని మాజీ ఎమ్మెల్సీ దారపురెడ్డి జగదీష్‌ అన్నారు.

Aug 16, 2023 | 21:52

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ :  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తిచేసి, జగనన్న కాలనీలను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టరు నిశాంత్‌ కుమార్

Aug 16, 2023 | 21:50

ప్రజాశక్తి-కొమరాడ :  దీర్ఘకాల సమస్యగా ఉన్న పూర్ణపాడు - లాబేసు వంతెన పూర్తికి యుద్ధానికి సిద్ధం కావాలని వంతెన సాధన కమిటీ సభ్యులు వి.ఇందిర, కొల్లి సాంబమూర్తి పిలుపునిచ్చారు.

Aug 16, 2023 | 21:50

ప్రజాశక్తి- పాచిపెంట : నాలుగున్నరేళ్ల వైసిపి హయాంలో పాచిపెంట మండలంలో 45,768 మంది లబ్ధిదారులకు 170.35 కోట్ల రూపాయలు పలు సంక్షేమ పథకాల ద్వారా అందించామని డి