Manyam

Sep 16, 2023 | 21:57

పాలకొండ/వీరఘట్టం: జగనన్న ఆరోగ్య సురక్ష ( జెఎఎస్‌) శిబిరాల పట్ల ప్రజలకు విస్తత అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ బగాది జగన్నాథరావు వైద్య సిబ్బందిని ఆదేశించారు.

Sep 16, 2023 | 21:55

ప్రజాశక్తి - కురుపాం : స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ప్రపంచ ఓజోన్‌ డే దినోత్సవాన్ని శనివారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి.రామగోవిందం విద్యార్

Sep 16, 2023 | 21:54

సాలూరు: మండలంలోని జీగిరాం జ్యూట్‌ మిల్‌ను 16 నెలలుగా యాజమాన్యం నిరవధికంగా మూసివేసిందని, తెరిపించేందుకు కృషి చేయాలని జ్యూట్‌మిల్లు కార్మిక జెఎసి డిప్యూటీ సిఎం పీడిక రాజన్న దొరను కోరింది.

Sep 16, 2023 | 21:51

కొమరాడ : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గపు చర్యని మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు.

Sep 16, 2023 | 21:49

ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్‌ : జిల్లా కేంద్రంలో వర్షం కురిసిన ప్రతిసారి ప్రధాన రహదారిలో చేరే వరద నీటితో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు రాకపోకలకు నానా అ

Sep 16, 2023 | 21:44

ప్రజాశక్తి - సాలూరు : రాష్ట్రంలో ప్రజలను ఓటు అడిగే హక్కు వైసిపికే ఉందని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర అన్నారు.

Sep 16, 2023 | 21:41

ప్రజాశక్తి - కురుపాం : రాజ్యాంగంలో పొందుపర్చిన హక్కులను గిరిజనులు పొందాలంటే ఎర్రజెండాతోనే సాధ్యమని కోరన్న, మంగన్న స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని గిరిజనులంత

Sep 16, 2023 | 21:13

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : జనసేన పొత్తుతో జిల్లాలో టిడిపి తరపున ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశిస్తున్న వారిలో గుబులు మొదలైంది.

Sep 15, 2023 | 21:42

పార్వతీపురంరూరల్‌: జనసేన, టిడిపి పొత్తుతో రాష్ట్రంలో వైసిపి చిత్తు చిత్తవుతుందని ఆ పార్టీల నాయకులు అన్నారు.

Sep 15, 2023 | 21:39

సీతంపేట: రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు ఏర్పాటైతే మార్కెటింగ్‌, వస్తువు విలువ ఆధారిత అభివృద్ధి జరుగుతుందని నాబార్డ్‌ జిల్లా డెవలప్మెంట్‌ మేనేజర్‌ (డిడిఎం) టి.నాగార్జున అన్నారు.

Sep 15, 2023 | 21:34

కలెక్టరేట్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి స్థానిక ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కాలేజీ ఆవరణం