Manyam

Oct 14, 2023 | 21:22

పాలకొండ: స్థానిక కోట దుర్గమ్మ ఆలయంలో ఆదివారం నుంచి ప్రారంభం కానున్న దసరా నవరాత్రి ఉత్సవాలు అసౌకర్యాల నడుమ కొనసాగనున్నాయి.

Oct 14, 2023 | 21:17

పార్వతీపురంటౌన్‌: నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు.

Oct 14, 2023 | 21:13

సాలూరు: మండలంలోని జీగిరాం జ్యూట్‌ మిల్లు కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మిల్లు యాజమాన్యం కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతోందనే అభిప్రాయం కనిపిస్తోంది.

Oct 14, 2023 | 21:10

సాలూరు: మండలంలోని మామిడిపల్లి సమీపానగల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వద్ద శనివారం జరిగిన సంఘటన లో ఆర్టీసీ బస్సును వెనుక నుంచి కారు ఢకొీట్టింది.

Oct 14, 2023 | 21:08

గరుగుబిల్లి: రైతుల పట్టా భూములను బలవంతంగా అటవీశాఖకు బదలాయించడం సమంజసం కాదని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు విమర్శించారు.

Oct 14, 2023 | 21:04

సాలూరు: సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న వ్యవసాయ సహాయకులపై తీవ్ర పని ఒత్తిడి కనిపిస్తోంది.

Oct 14, 2023 | 21:01

ప్రజాశక్తి - పార్వతీపురంరూరల్‌ : స్థానిక వైకెఎంనగర్‌, ఎస్‌పి కార్యాలయం రోడ్డు ఎదురుగా ఉన్న బాలాజీ నగర్‌కు చెందిన అప్పారావు(63) దంపతులు తమ ద్విచక్ర వాహనంప

Oct 14, 2023 | 20:58

ప్రజాశక్తి - వీరఘట్టం : చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా మండలంలోని గోర గిరిజన గ్రామంలో శనివారం ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు.

Oct 14, 2023 | 20:50

ప్రజాశక్తి - వీరఘట్టం : చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా మండలంలోని గోర గిరిజన గ్రామంలో శనివారం ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు.

Oct 14, 2023 | 20:47

ప్రజాశక్తి - బెలగాం : వ్యాధినిరోధక టీకా నిర్వహణలో నిర్దేశించిన నియమాలు ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి(డిఐఒ) డాక్టర్‌ టి.జగన్మోహ నరావు

Oct 14, 2023 | 20:42

ప్రజాశక్తి - సీతానగరం : మండల కేంద్రంలో గల స్థానిక ప్రాథమిక పాఠశాల ఆవరణలో యుటిఎఫ్‌ నూతన మండల కార్యవర్గం ఎన్నిక జిల్లా పరిశీలకులు భాస్కరరావు ఆధ్వర్యంలో జరి

Oct 14, 2023 | 20:38

ప్రజాశక్తి- సాలూరు : రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ చెప్పారు.