Manyam

Oct 14, 2023 | 20:36

ప్రజాశక్తి - కురుపాం : మండలంలో పశువైద్యానికి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ పశువైద్యశాలల్లో మందుల కొరత వైద్యానికి ప్రతిబంధకంగా మారింది.

Oct 14, 2023 | 19:46

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  ఏడాదిగా ఇదిగో అదిగో అంటూ చెప్పుకొచ్చిన ప్రభుత్వం ఎట్టకేలకు ఈనెల 12న సామూహిక గృహ ప్రవేశాలు చేపట్టింది.

Oct 13, 2023 | 21:46

ప్రజాశక్తి - సాలూరు :  డిప్యూటీ సిఎం రాజన్నదొరతో జీగిరాం జ్యూట్‌ మిల్లు యాజమాన్య ప్రతినిధి సప్తగిరి శుక్రవారం సమావేశమయ్యారు.

Oct 13, 2023 | 21:42

ప్రజాశక్తి - సీతానగరం :  గ్రీన్‌ అంబాసిడర్లకు బకాయి పడ్డ జీతాలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా నాయకులు జి.వెంకటరమణ డిమాండ్‌ చేశారు.

Oct 13, 2023 | 21:39

ప్రజాశక్తి - పార్వతీపురంరూరల్‌ :  నూతన సమీకృత కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ శుక్రవారం అడ్డాపుశిలలో పరిశీలించారు.

Oct 13, 2023 | 21:35

ప్రజాశక్తి - కురుపాం/గుమ్మలక్ష్మీపురం :  కురుపాం మండలం పొలంగూడలో పంచకామర్లతో ఇటీవల మృతి చెందిన ఇద్దరు చిన్నారుల కుటుంబాన్ని రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ డివిజి శంకరరావు

Oct 13, 2023 | 21:31

ప్రజాశక్తి- బెలగాం :  రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం ఆధ్వర్యాన ప్రజా రక్షణ భేరి పేరిట ఈనెల 21నుంచి బస్సుయాత్రను ప్రారంభిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్

Oct 13, 2023 | 21:29

ప్రజాశక్తి - వీరఘట్టం :  మండలంలోని కిమ్మికి చెందిన గురాన కృష్ణవేణి (28) విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.

Oct 13, 2023 | 21:20

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  ఇటు విజయనగరం, అటు పార్వతీపురం మన్యం జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి.

Oct 13, 2023 | 21:19

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం :  మండలంలోని పి.ఆమిటి ఆశ్రమ పాఠశాలకు వెళ్లారంటే అక్కడ గులాబీ వనం సువాసనతో స్వాగతం పలుకుతుంది.

Oct 13, 2023 | 21:14

ప్రజాశక్తి - పాలకొండ :  మండలంలోని గోపాలపురంలో రూ.25 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే వి.కళావతి, మండలి విప్‌ పాలవలస విక్రాంత్‌ శుక్రవారం ప్రార

Oct 13, 2023 | 21:14

ప్రజాశక్తి - బలిజిపేట :  మండలంలోని బర్లి, మిర్తివలసలో ఎపి సిఎన్‌ఎఫ్‌ డిపిఎం షణ్ముఖరాజు, మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రావణ్‌ కుమార్‌ ప్రకృతి వ్యవసాయ క్షేత్ర పరిశీలన శుక్రవారం చేశారు.