చిత్తూరు అర్బన్ : యువత, పిల్లలు దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని, ఇదే సమయంలో పర్యావరణహితంగా ''స్వచ్ఛ దీపావళి- శుభ దీపావళి''లో భాగస్వాములు కావాలని నగర కమిషనర్ డాక్టర్ జె అరుణ పిలుపు
నగరి: నగరి పట్టణానికి విచ్చేసిన బీజేపీ జిల్లా నాయకులు మంత్రి రోజాకు సవాల్ విసురుతామంటూ వ్యవహరించిన తీరుపై నగరి డైయింగ్ అసోసియేషన్ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం వ్యక్తం చేశారు.