State

Oct 24, 2023 | 22:02

ప్రజాశక్తి- ఒంగోలుబ్యూరో:ప్రకాశం జిల్లాతోపాటు రాష్ట్రంలో వివిధ చోట్లా జరుగుతున్న భూ కుంభకోణాలలో బాధితులకు న్యాయం చేసేందుకు సిట్టింగు జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని సిపిఎ

Oct 24, 2023 | 21:55

- ప్రస్తుత విద్యావిధానంలో ఎస్‌టిఇఎమ్‌కి ప్రాధాన్యత - విజ్ఞాన్స్‌ స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌

Oct 24, 2023 | 21:50

చిలమత్తూరులో కొనసాగుతున్న పేదల భూపోరాటం

Oct 24, 2023 | 21:45

ప్రజాశక్తి - ఆచంట (పశ్చిమగోదావరి):సాగు నీరివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ మంగళవారం వరి దుబ్బులను రైతులు తలపై పెట్టుకొని నిరసన తెలిపారు.

Oct 24, 2023 | 21:40

ప్రజాశక్తి-మార్టూరు రూరల్‌ (బాపట్ల జిల్లా):సాగునీరు లేక పంటలు ఎండిపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని, సాగునీరిచ్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవా

Oct 24, 2023 | 18:52

హైదరాబాద్‌ : ఇటీవల జరిగిన హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో సెక్రటరీగా గెలిచిన దేవరాజ్‌, కౌన్సిల్‌ మెంబర్‌ సునీల్‌ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను మర్యాద పూర

Oct 24, 2023 | 16:45

హైదరాబాద్‌: బోరబండ ఇన్‌స్పెక్టర్‌పై వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో సీపీ సందీప్‌ శాండిల్య సీపీ ఆఫీస్‌కి అటాచ్‌ చేశారు.

Oct 24, 2023 | 16:30

భూపాలపల్లి: కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్‌ కుంగిన నేపథ్యంలో కేంద్ర బృందం ఆ ప్రాంతాన్ని పరిశీలించింది.

Oct 24, 2023 | 15:51

సూర్యాపేట: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నుంచి 50వేల మెజార్టీతో గెలుస్తానని ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Oct 24, 2023 | 15:40

బంజారాహిల్స్‌: హైదరాబాద్‌లో పేరొందిన ఒక స్కూలుకు ఒకప్పుడు చైర్మన్‌గా పనిచేసిన ఒక విద్యాధికుడు అత్యంత హీనమైన చర్యకు పాల్పడ్డాడు.

Oct 24, 2023 | 14:42

మంగళగిరి: టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత రాష్ట్రంలో 2.45 లక్షల ఓట్ల తొలగింపునకు కుట్ర జరిగిందని టిడిపి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆరోపించారు.

Oct 24, 2023 | 14:32

అమరావతి: సామాజిక సాధికార యాత్ర పేరుతో ఈ నెల 26 నుంచి వైఎస్సార్‌సీపీ బస్సు యాత్రలు నిర్వహించనున్నారు. మూడు ప్రాంతాల్లోనూ ఒకేసారి బస్సు యాత్రలు ప్రారంభకాన్నాయి.