State

Oct 27, 2023 | 15:27

విజయవాడ: నిజం గెలిస్తే చంద్రబాబు శాశ్వతంగా జైలులోనే ఉంటారని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్‌ దేవినేని అవినాష్‌ పేర్కొన్నారు.

Oct 27, 2023 | 15:18

సిరిసిల్ల: సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి చూసి తనకు ఓటేయాలని మంత్రి కేటీఆర్‌ కోరారు.

Oct 27, 2023 | 15:09

విశాఖపట్నం: కోడి కత్తి కేసు విచారణను విశాఖలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు డిసెంబర్‌ 15కి వాయిదా వేసింది.

Oct 27, 2023 | 13:52

మాడుగులపల్లి: రైలు పట్టాలపై ట్రాక్టర్‌ నిలిచిపోవడంతో నల్గండ జిల్లాలో పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. వివరాల్లోకి వెళ్తే..

Oct 27, 2023 | 13:08

ప్రజాశక్తి-మండపేట : డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలోని ప్రైవేటు పాఠశాల ఎం.పి.ఎస్ యాజమాన్యం ఆర్థిక లావాదేవీల గొడవలు నేపథ్యంలో గత రెండు రోజుల నుంచి స్క

Oct 27, 2023 | 12:47

అగలి (శ్రీసత్యసాయి) : బైక్‌పై వెళుతున్న తల్లీకుమారుడిని దుండగులు వెంబడించిమరీ వేట కొడవళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

Oct 27, 2023 | 12:35

శ్రీకాళహస్తి (తిరుపతి) : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి భార్య భువనేశ్వరి పరామర్శ యాత్రలో టిసిఎల్‌ సంస్థ ప్రతినిధులు కలిసి తమ మద్దతు ప్రకటించారు.

Oct 27, 2023 | 12:23

అమరావతి : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంకు సంబంధించి తనను అరెస్టు చేసిన సమయంలో ఉన్న సిఐడి అధికారుల కాల్‌ డేటాను ఇవ్వాలని కోరుతూ ...

Oct 27, 2023 | 12:12

తెలంగాణ : ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ... తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

Oct 27, 2023 | 11:47

కరీంనగర్‌ : బిఆర్‌ఎస్‌ నేతలకు హెచ్చరికలిస్తూ ... సిద్ధిపేటలో మావోయిస్టు పార్టీ పేరుతో ప్రదర్శించిన పోస్టర్లు అధికారుల్లో కలకలం రేపుతున్నాయి.

Oct 27, 2023 | 11:41

ప్రజాశక్తి-నెల్లూరు : అసంఘటిత రంగ కార్మికుల రాష్ట్ర సదస్సు నెల్లూరులో ప్రారంభమైంది. ఈ సదస్సులో ముఖ్య వక్తగా సిపిఎం రాష్ట్ర నాయకులు వి ఉమామహేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. 

Oct 27, 2023 | 11:24

ప్రజాశక్తి-విశాఖ : కేంద్ర బిజెపి, రాష్ట్ర వైసీపీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, సంస్కరణలు పట్టణ ప్రజలపై పెను భారాలు పడుతున్నాయని వీటిని పట్టణ ప్రజలు ఐక్యంగా తిప్పికొ