State

Nov 01, 2023 | 15:31

అమరావతి : రైతులకు కల్తీ విత్తనాలు అంటగట్టి మోసం చేసిన ప్రైవేట్‌ కంపెనీలపై చర్య తీసుకోవాలని, నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీ

Nov 01, 2023 | 15:18

సంగారెడ్డి : ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి దాడి అత్యంత హేయమైన చర్య అని పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి , ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ భూపాల్‌ రెడ్డి అన్నారు.

Nov 01, 2023 | 14:50

హైదరాబాద్‌: తెలంగాణలోని మరో బ్యారేజీలో లీకేజీ కలకలం సఅష్టిస్తోంది. ఇటీవలే మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌ పిల్లర్లు కుంగిపోవడం, బ్యారేజీ గోడలకు బీటలు రావడం తెలిసిందే.

Nov 01, 2023 | 14:40

కామారెడ్డి: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పోలీసులు, ఎన్నికల అధికారులు విస్త్రుతంగా వాహనాలు తనిఖీలు చేస్తున్నారు.

Nov 01, 2023 | 14:23

సిద్దిపేట: తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు.

Nov 01, 2023 | 12:28

అనంతపురం : నిత్యం దుర్బిక్ష ప్రాంతమైన రాయలసీమలో మెట్ట వ్యవసాయంలో రైతులకు మేలు చేయడం కోసం నాలుగు దశాబ్ధాలుగా కృషి చేస్తున్న డాక్టర్‌ యర్రగొండ వెంకట మల్లార

Nov 01, 2023 | 12:26

అమరాపురం (అనంతపురం) : విషం తాగి ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం అనంతపురంలోని అమరాపురంలో జరిగింది.

Nov 01, 2023 | 12:01

అమరావతి : సిఐడి చీఫ్‌ సంజయ్, ఏఏజీ పొన్నవోలుపై చర్యలకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ.. రాష్ట్ర హైకోర్టులో పిల్‌ దాఖలైంది.

Nov 01, 2023 | 11:25

తెలంగాణ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ... తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా...

Nov 01, 2023 | 11:20

ఖమ్మం : అమెరికాలో ఎంఎస్‌ చదువుతున్న ఖమ్మం నగరానికి చెందిన విద్యార్థిపై ఓ దుండగుడు కత్తితో దాడి చేసిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది.

Nov 01, 2023 | 11:07

గార్లదిన్నె (అనంతపురం) : పేదలను కులం పేరుతో దూషించి, వారి ఇండ్లను దౌర్జన్యంగా పోలీసులు కూల్చేసిన ఘటన బుధవారం తెల్లవారుజామున గార్లదిన్నె మండలం కల్లూరు గ్ర

Nov 01, 2023 | 10:36

విశాఖ : మోడీ విధానాలతోనే రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని సిఐటియు ఆల్‌ ఇండియా అధ్యక్షురాలు హేమలత ఆరోపించారు.