State

Nov 03, 2023 | 21:36

ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖపట్నం):త్యాగాలతో ఏర్పడి రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటుపరం చేయాలని చూస్తే సహించేది లేదని విశాఖ ఉక్

Nov 03, 2023 | 18:04

హైదరాబాద్‌ : జర్నలిస్టుల ఇంటి స్థలాల కోసం కృషి చేస్తామని సీపీఐ, సీపీఐ(ఎం)లు హామీ ఇచ్చాయి.

Nov 03, 2023 | 17:02

హైదరాబాద్‌: కాంగ్రెస్‌కు మద్దతివ్వాలంటూ వైఎస్సార్‌టీపి అధ్యక్షురాలు షర్మిల తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.

Nov 03, 2023 | 16:30

పల్నాడు జిల్లా: ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఏం చేశామో చెప్పేందుకే సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర చేస్తున్నామని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

Nov 03, 2023 | 15:40

అదిలాబాద్‌ : అక్రమ మార్గంలో త్వరగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ డి ఉదరు కుమార్‌ రెడ్డి తె

Nov 03, 2023 | 15:30

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏఐఎంఐఎం 9 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ప్రకటించారు.

Nov 03, 2023 | 15:10

హైదరాబాద్‌: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యమిస్తున్న సీఎం కేసీఆర్‌ నగరంలో 'పోలీస్‌ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌'ను ఏర్పాటు చేయాలని నిర

Nov 03, 2023 | 14:50

అమరావతి : సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్‌ క్యాబినెట్‌ సమావేశం ముగిసింది..

Nov 03, 2023 | 14:40

అమరావతి: జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ అందించింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Nov 03, 2023 | 14:33

తిరుమల: శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలను అందరి సహకారంతో విజయవంతంగా నిర్వహించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

Nov 03, 2023 | 14:25

అమరావతి: సీఎం జగన్‌ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు.

Nov 03, 2023 | 13:40

తెలంగాణ : టిడిపి అధినేత చంద్రబాబు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.