National

Sep 13, 2023 | 16:08

న్యూఢిల్లీ :   అశోకా యూనివర్శిటీ రాజకీయ, ఎన్నికల సమాచార కేంద్రాన్ని తొలగించడం దేశవ్యాప్తంగా వివాదాస్పదమైంది.

Sep 13, 2023 | 12:37

జైపూర్ :   రాజస్తాన్‌లోని కోటాలో నీట్‌ విద్యార్థుల బలవన్మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Sep 13, 2023 | 11:14

 ఎడిఆర్‌ నివేదిక

Sep 13, 2023 | 11:08

 ఒక కమ్యూనిటీ పట్ల పక్షపాత ధోరణి  మణిపూర్‌ మీడియా కథనాలపై ఆర్మీ లేఖ

Sep 13, 2023 | 10:44

కోహిమా : ఏక రూప పౌరస్మృతి (యుసిసి)ని నాగాలాండ్‌లోని అన్ని పార్టీలూ వ్యతిరేకించాయి. దీనిపై శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించాలని నిర్ణయించాయి.

Sep 13, 2023 | 10:39

తిరువనంతపురం : తిరువనంతపురంలోని సర్కారా దేవి ఆలయంలో ఆయుధ శిక్షణకు అనుమతి లేదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.

Sep 13, 2023 | 10:34

ముంబయి : ఆహార భద్రత, రేషన్‌ వ్యవస్థకు చెందిన వివిధ డిమాండ్ల సాధన కోసం ముంబయిలో వేలాది మంది మహిళలు ఐద్వా నేతృత్వంలో కదం తొక్కారు.

Sep 13, 2023 | 10:24

మరట్వాడాలో 685 మంది ఆత్మహత్య వ్యవసాయ మంత్రి సొంత జిల్లాలోనే అత్యధికం ఔరంగాబాద్‌

Sep 13, 2023 | 08:30

జైపూర్‌ (రాజస్థాన్‌) : రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బస్సును వ్యాన్‌ ఢీకొట్టడంతో 11 మంది మృతి చెందారు.

Sep 13, 2023 | 08:00

ఇద్దరు మృతి : కేంద్రం కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టిన ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం న్యూఢ

Sep 12, 2023 | 17:15

న్యూఢిల్లీ :   బ్రిటీష్‌ కాలం నాటి చట్టమైన దేశద్రోహం (ఐపిసి 124ఏ సెక్షన్‌) రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం రాజ్యాం

Sep 12, 2023 | 16:10

న్యూఢిల్లీ :  ఇటీవల నుహ్ లో  మత ఘర్షణలకు పాల్పడిన గోగూండా మోనూ మానేసర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు హర్యానా పోలీసులు తెలిపారు.