National

Sep 17, 2023 | 09:25

ముంబై : మహారాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు నెలల్లో 179 మంది చిన్నారులు మరణించారు. వైద్యాధికారులతోపాటు స్థానిక నేతలు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు.

Sep 17, 2023 | 09:15

సెక్షన్‌ 144 విధింపు చండీఘర్‌ : హర్యానాలోని నూహ్ లో మొబైల్‌ ఇంటర్నెట్‌ సర్వీసులను, బల్క్‌ ఎస్‌ఎంఎస్‌ సేవలను

Sep 17, 2023 | 09:08

న్యూఢిల్లీ : ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) తాత్కాలిక డైరెక్టర్‌గా 1993 బ్యాచ్‌కు చెందిన ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (ఐఆర్‌ఎస్‌) అధికారి రాహుల్‌ నవీ

Sep 16, 2023 | 22:17

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు తీవ్రవాదులు మరణించారు.

Sep 16, 2023 | 22:15

హైదరాబాద్‌ : ప్రపంచంలోనే భారతదేశం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం ప్రశంసనీయమే..

Sep 16, 2023 | 21:35

హిమంత రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్‌ గువహటి : బిజెపి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన భార్యకు ఆయాచిత

Sep 16, 2023 | 18:01

చెన్నై : తమిళనాము ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి.

Sep 16, 2023 | 15:38

హైదరాబాద్‌/చెన్నై: జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ ఉగ్రవాదుల కుట్రను భగం చేసింది. దక్షిణాదిలోని 31 చోట్ల సోదాలు నిర్వహించి.. పలువురిని అదుపులోకి తీసుకుంది.

Sep 16, 2023 | 13:09

హైదరాబాద్‌ : తెలంగాణాతోపాటు, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, మిజోరాం రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Sep 16, 2023 | 11:41

న్యూఢిల్లీ : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో శనివారం దాడులు నిర్వహిస్తోంది.

Sep 16, 2023 | 10:52

బెంగళూరు : పాఠశాలలు, కళాశాలల్లో ఉదయం ప్రార్థనా సమయంలో తప్పనిసరిగా రాజ్యాంగ పీఠికను చదవాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

Sep 16, 2023 | 10:46

న్యూఢిల్లీ : నిఫా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ చికిత్స కోసం ఆస్ట్రేలియా నుంచి మరో 20 డోసుల మోనోక్లోనల్‌ యాంటీబాడీని భారత్‌ కొనుగోలు చేస్తుందని ఐసిఎంఆర్‌ డైరెక్టర్