National

Oct 06, 2023 | 15:59

గ్యాంగ్‌టక్‌ :   సిక్కింలో సంభవించిన ఆకస్మిక వరదల మృతుల సంఖ్య 40కి చేరింది.

Oct 06, 2023 | 14:43

న్యూఢిల్లీ  :  కులగణన సర్వే నివేదికను ప్రచురించకుండా, లేదా తదుపరి చర్యలు తీసుకోకుండా బీహార్‌ ప్రభుత్వంపై స్టే విధించలేమని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొం

Oct 06, 2023 | 12:51

న్యూఢిల్లీ :   మీరు  వాగ్దానాలు,  ప్రమాణాలను మర్చిపోయారా అంటూ కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ బిజెపిని సూటిగా ప్రశ్నించారు.

Oct 06, 2023 | 11:59

న్యూఢిల్లీ  :  ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసుకు సంబంధించి ఆప్‌ నేత సంజయ్   సింగ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) విచారిస్తోంది.

Oct 06, 2023 | 10:01

సింగమ్‌ అటువంటి వ్యక్తి కాదు : 'ది వైర్‌' ఇంటర్వ్యూలో ఎన్‌ రామ్‌ న్యూఢిల్లీ : జర్నలిస్టులపై దాడులు విషపూరితమ

Oct 06, 2023 | 09:58

న్యూఢిల్లీ : న్యూస్‌క్లిక్‌ కార్యాలయాలు, జర్నలిస్టులపై జరిగిన దాడిని ఖండిస్తూ ప్రముఖ రచయితలు, కార్యకర్తలు ఒక ప్రకటన చేశారు.

Oct 06, 2023 | 09:51

ఖాట్మాండు : నేపాల్‌లోని నేపాల్‌గంజ్‌ పట్టణంలో మతఘర్షణలు చెలరేగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Oct 06, 2023 | 09:47

న్యూఢిల్లీ: 46 మంది జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని బిజినెస్‌ స్టాండర్డ్‌ మాజీ ఎడిటర్‌, ప్రధాని మాజీ సలహాదారు సంజయ్ బారు వ

Oct 05, 2023 | 22:35

విచారణకు రావాలని సీనియర్‌ జర్నలిస్టులకు మళ్లీ సమన్లు జారీ చేసిన పోలీసులు

Oct 05, 2023 | 22:20

మహిళా రిజర్వేషన్‌ చట్టం ఎప్పటికి అమలులోకి వస్తుందో తెలియదు ఐద్వా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీమతి టీచర్‌, మరియం ధావలే

Oct 05, 2023 | 16:29

న్యూఢిల్లీ  :  ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది.