National

Oct 05, 2023 | 12:46

ఇంఫాల్‌ :   ఉద్రిక్తతలతో మణిపూర్‌ అట్టుడుకుతోంది. తాజాగా గురువారం రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌ పశ్చిమ జిల్లాలో హింస చెలరేగింది.

Oct 05, 2023 | 12:18

కోల్‌కతా :   పశ్చిమబెంగాల్‌ ఆహార శాఖ మంత్రి రతిన్‌ఘోష్‌ నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) దాడులు చేసింది.

Oct 05, 2023 | 11:22

గ్యాంగ్‌టక్‌  :  మెరుపు వరదలతో సిక్కిం  అతలాకుతలమైంది. ఉత్తర సిక్కింలోని లోనాక్‌ సరస్సు ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో కుంభవృష్టి  కురవడంతో ..

Oct 05, 2023 | 08:48

న్యూఢిల్లీ : వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవడానికి వెనుకబడిన తరగతుల గణన జరగాలని కాంగ్రెస్‌ కోరుకుంటోందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గె తెలిపారు.

Oct 05, 2023 | 08:36

భువనేశ్వర్‌ : బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ బాటలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ నడుస్తున్నారు.

Oct 05, 2023 | 08:27

న్యూఢిల్లీ : న్యూస్‌క్లిక్‌ కార్యాలయంపై ఇడి దాడులు, సంస్థ వ్యవస్థాపకులు ప్రబీర్‌ పురకాయస్థ, హెచ్‌ఆర్‌ హెడ్‌ అమిత్‌ చక్రవర్తిలను అరెస్టుకు వ్యతిరేకంగా వివిధ జర్నలిస్టు సంఘ

Oct 05, 2023 | 07:15

తిరువనంతపురం: ప్రధాన స్రవంతి మీడియా విస్మరిస్తున్న సమస్యలను దేశం దృష్టికి తెచ్చే ప్రత్యామ్నాయ మీడియాను అణచివేసేందుకు చేస్తున్న యత్నాలు అత్యంత అభ్యంతరకరమని కేరళ ముఖ్యమంత్ర

Oct 04, 2023 | 22:22

న్యూఢిల్లీ : దేశంలో పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడుల పట్ల మీడియా సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.

Oct 04, 2023 | 22:03

న్యాయస్థానానికి ఆదాయ వ్యయాలను సమర్పించాం న్యూయార్క్‌ టైమ్స్‌ది బూటకపు, ప్రేరేపిత కథనం ప్రజా

Oct 04, 2023 | 22:02

23 మంది సైనికులతో సహా 49 మంది గల్లంతు

Oct 04, 2023 | 17:43

న్యూఢిల్లీ :   ఆప్‌ ఎంపి సంజయ్  సింగ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) బుధవారం అరెస్ట్‌ చేసింది.  బుధవారం ఉదయం నుండి ఎంపి నివాసంలో ఈడి అధికారులు స

Oct 04, 2023 | 15:33

న్యూఢిల్లీ :   భూ కుంభకోణం కేసులో రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జెడి) అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌కి ఢిల్లీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.