National

Oct 11, 2023 | 12:54

పాండిచ్చేరి (తమిళనాడు) : పాండిచ్చేరి ప్రభుత్వంలోని ఏకైక మహిళా ఎమ్మెల్యే, మంత్రి చంద్ర ప్రియాంక బుధవారం మంత్రి పదవికి రాజీనామా చేశారు.

Oct 11, 2023 | 12:31

న్యూఢిల్లీ : దేశ ప్రజల శక్తి, నైపుణ్యాల కారణంగానే ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో భారత్‌ మెరుగైన స్థానానికి చేరుకుంటోందని ప్రధాని మోడి అన్నారు.

Oct 11, 2023 | 11:36

ఢిల్లీ : చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఢిల్లీ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన న్యూస్‌ క్లిక్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థ నివాసం, కార్యాల

Oct 11, 2023 | 11:21

ఉత్తర్‌ప్రదేశ్‌ : ప్రియుడితో సన్నిహితంగా ఉండగా చూశారని సొంత చెల్లెళ్లనే హతమార్చిందో యువతి..

Oct 11, 2023 | 11:03

ఢిల్లీ : మనీలాండరింగ్‌ అంశంలో లావా ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడు హరి ఓం రాయ్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) అరెస్ట్‌ చేసింది.

Oct 11, 2023 | 10:36

రెండో స్వేస్‌పోర్ట్‌కు భూసేకరణ పూర్తి రెండు వేల ఎకరాలు కేటాయింపు బెంగళూరు :

Oct 11, 2023 | 09:35

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎంఆర్‌పిఎస్‌) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధా

Oct 11, 2023 | 09:22

స్వతంత్ర మీడియాపై బిజెపి కుట్రలు ఫలించవు శ్రమజీవుల ఉద్యమాలు కవర్‌ చేసినందునే న్యూస్‌క్లిక్‌పై కక్షసాధింపు

Oct 11, 2023 | 09:21

న్యూఢిల్లీ : ప్రఖ్యాత ఆర్థిక వేత్త, నోబెల్‌ గ్రహీత అమర్థ్యసేన్‌ (89) క్షేమంగా ఉన్నారని ఆయన కుమార్తె నందనా సేన్‌ తెలిపారు.

Oct 10, 2023 | 18:00

ఢిల్లీ :ప్రముఖ ఆర్థిక వేత్త, నోబెల్‌ ప్రైజ్‌ విజేత అమర్త్యసేన్‌ (89) క్షేమంగానే ఉన్నారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Oct 10, 2023 | 17:13

తిరువనంతపురం : మంగళవారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌ మానసిక ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించాలి అని అన్నారు.

Oct 10, 2023 | 16:14

దాహోద్‌ : గుజరాత్‌లోని దాహోద్‌ జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.