Prakasam

Nov 10, 2023 | 00:50

ప్రజాశక్తి-కొండపి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నాలుగున్నర సంవత్సరాల కాలంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలు చేసింది ఏమీ లేదని, ఇంక ఈ రాష్ట్రానికి జగన్‌ అవసరం లేదని కొండపి శాసనసభ్యులు డాక్టర్‌ డోలా శ్రీ బాలవ

Nov 10, 2023 | 00:47

ప్రజాశక్తి-దర్శి: ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేసి ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, జగనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని స్థానిక ఎమ్మెల్

Nov 10, 2023 | 00:37

ప్రజాశక్తి-సిఎస్‌ పురంరూరల్‌: ప్రజల్ని మట్టి పెట్టి ఓట్లు దండుకునే పనిలో బూర్జువా పార్టీలు ఉన్నాయని సిపిఎం సీనియర్‌ నాయకులు సన్నపురెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు.

Nov 10, 2023 | 00:21

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : ప్రకాశం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్‌ సైదా డిమాండ్‌ చేశారు.

Nov 10, 2023 | 00:18

ప్రజాశక్తి- యర్రగొండపాలెం : మండల పరిధిలోని కాశికుంట, మెట్టబోడు, పిల్లికుంట తాండాలలో గురువారం టిడిపి ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు.

Nov 10, 2023 | 00:16

ప్రజాశక్తి ..ఒంగోలు సబర్బన్‌ : వర్షపునీరు రోడ్ల మీద నిల్వలేకుండా చర్యలు తీసుకోవాలని, కాలువలు, రోడ్లను శుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎం. వెంకటేశ్వరరావు పారిశుధ్య సిబ్బందిని ఆదేశించారు.

Nov 10, 2023 | 00:15

ప్రజాశక్తి-పొదిలి : పొదిలి ప్రాంతంలో ఉన్నత విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేసిన వ్యక్తి మువ్వల శ్రీహరి అని ఎస్‌వికెపి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్‌ గునుపూడి చెంచు సుబ్బారావు తెలిపారు.

Nov 09, 2023 | 00:38

ప్రజాశక్తి-కనిగిరి: వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దాడులు చేస్తూ.. సామాజిక సాధికారత బస్సు యాత్రలు చేపట్టడం సిగ్గుచేటని జిల్లా ఎస్సీ సెల్‌ అధికార ప్రతినిధి యద్దనపూడి సలోమాన్‌ రాజు అన్నారు.

Nov 09, 2023 | 00:34

ప్రజాశక్తి-చీమకుర్తి: విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయరాదని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త విద్యా సంస్థల బంద్‌ చీమకుర్తిలో విజయవంతమైంది.

Nov 09, 2023 | 00:29

ప్రజాశక్తి-సిఎస్‌ పురంరూరల్‌: పాలకుల నిర్లక్ష్య వైఖరి మండలానికి శాపంగా మారిందని సిపిఎం మండల కార్యదర్శి ఊసా వెంకటేశ్వర్లు విమర్శించారు.

Nov 07, 2023 | 23:52

ప్రజాశక్తి-సిఎస్‌ పురంరూరల్‌: 'సిఎస్‌ పురం'ను కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ బుధవారం తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు సిపిఎం మండల కార్యదర్శి ఉసా వెంకటేశ్వర్లు తెలిపారు.

Nov 07, 2023 | 23:50

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే సిబ్బంది టైం ప్రకారం విధులకు హాజరుకావాలని, ప్రతిరోజూ ముఖ ఛాయా చిత్ర హాజరు వేయాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ ఎస్‌