Manyam

Sep 24, 2023 | 22:00

ప్రజాశక్తి -గరుగుబిల్లి : చిలకాం గ్రామస్తుల అమాయకత్వంతో రాజకీయ నాయకులు ఆటాలాడుకుంటున్నారు.

Sep 24, 2023 | 21:38

ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్‌ : పట్టణంలోని దీప్తి లాడ్జి కూడలి నుంచి, అటు శ్రీకాకుళం రోడ్‌ వైపు, ఇటు బైపాస్‌ రోడ్డు వైపు ఉన్న ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి మీద పలు

Sep 24, 2023 | 21:34

ప్రజాశక్తి - మక్కువ : మండలంలోని దబ్బగెడ్డ పంచాయతీ పరిధిలో విజయరామపురం సమీపాన ఆదివారం మధ్యాహ్నం పిడుగుపాటుకు 9 మేకలు, రెండు గొర్రెలు మృతి చెందాయి.

Sep 24, 2023 | 21:31

ప్రజాశక్తి - సాలూరు : పార్వతీపురం మన్యం జిల్లా తెలుగుదేశంలో శ్మశాన వైరాగ్యం ఆవహించినట్లు కనిపిస్తోంది.

Sep 24, 2023 | 21:28

ప్రజాశక్తి-పాలకొండ : కనీస వేతనాలు అమలు చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని కోరుతూ అంగన్‌వాడీలు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని భగం చేసేందుకు ప

Sep 24, 2023 | 21:23

ప్రజాశక్తి - సాలూరు : విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.ల

Sep 24, 2023 | 16:43

ప్రజాశక్తి-మక్కువ : మండలంలోని దెబ్బ గడ్డ పంచాయతీ పరిధిలో విజయరామపురం సమీపంలోని ఆదివారం మధ్యాహ్నం పిడుగుపాటుకు 9 మేకలు, రెండు గొర్రెలు మృతి చెందాయి.

Sep 24, 2023 | 12:07

వీరఘట్టం (మన్యం) : విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం నిలిపివేయాలని కోరుతూ ... ఆదివారం వీరఘట్టం గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

Sep 23, 2023 | 22:08

పార్వతీపురం టౌన్‌: మున్సిపల్‌ పర్మినెంట్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ డిమాండ్‌ చేశారు.

Sep 23, 2023 | 22:06

పార్వతీపురం: పోలింగ్‌ కేంద్రాల మార్పులు, చేర్పుల ప్రతిపాదనలు కమిషన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా జరగాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ ఆదేశించారు.

Sep 23, 2023 | 22:04

సీతంపేట/పాలకొండ: విశాఖ ఉక్కును ప్రయివేటు పరం చేస్తే ఊరుకునేది లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాధం హెచ్చరించారు.

Sep 23, 2023 | 22:03

ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌ :   సిఎం జగన్మోహన్‌రెడ్డి ఎన్ని కుతంత్రాలు, కుట్రలు పన్నినా ప్రజల తీర్పు మాత్రం చంద్రబాబు వైపేనని పార్వతీపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి బోనెల విజరు