Manyam

Oct 09, 2023 | 21:29

ప్రజాశక్తి - వీరఘట్టం : ఉపాధ్యాయుల జీవితాలు, పిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐ, సరెండర్‌ లీవు బకాయిలు స్కూలు గ్రాంటు, ఎంఆర్‌సి సిబ్బంది సిఆర్‌పిల జీతాల జిపిఎస్‌ రద్దు క

Oct 09, 2023 | 21:29

గరుగుబిల్లి: స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట గొట్టివలస రైతులు తమ భూములను అటవీశాఖకు బదలాయించే చర్యకు నిరసనగా ఆందోళన నిర్వహించి తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.

Oct 09, 2023 | 21:25

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలపై దృష్టి సారించాలని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి(డిఐఒ) డాక్టర్‌ టి.

Oct 09, 2023 | 21:25

సీతంపేట: గిరిజన ఉత్పత్తులకు ట్రైఫాడ్‌ ద్వారా మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించబడుతుందని జిసిసి మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.సురేష్‌కుమార్‌ అన్నారు.

Oct 09, 2023 | 21:23

కొమరాడ: ప్రభుత్వం పేద ప్రజలకు అందజేస్తున్న రేషన్‌ బియ్యం ఈనెల 10తేదీ కావస్తున్నా జిల్లాలో నేటికీ అనేక గ్రామాల్లో ప్రభుత్వం సరఫరా చేయలేదు. దీంతో పేదలు అనేక అవస్థలుపడుతున్నారు.

Oct 09, 2023 | 21:21

ప్రజాశక్తి - కురుపాం : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జగనన్న ఆరోగ్య సురక్షతో ప్రజల వద్ద కే వైద్య సేవలు అందిస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి బి.

Oct 09, 2023 | 21:20

పార్వతీపురం: జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి ప్రజల నుండి వచ్చిన వినతులను సత్వరమే పూర్తి స్థాయిలో పరిష్కరించి అర్జీదారుల సంతృప్తి స్థాయి పెంచాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.

Oct 09, 2023 | 21:17

బెలగా:సీనియర్‌ సిటిజన్ల రక్షణకు అండగా ఉందామని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నారు. సీనియర్‌ సిటిజన్ల సంక్షేమంపై జిల్లాస్థాయి కమిటీ మొదటి సమావేశం కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం జరిగింది.

Oct 09, 2023 | 21:15

బెలగాం: ఓటరు జాబితా పెండింగ్‌ పనులు పూర్తి చేయాలని పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి. విష్ణు చరణ్‌ అన్నారు.

Oct 09, 2023 | 21:13

ప్రజాశక్తి - వీరఘట్టం : విద్యాశాఖకు అధిక శాతం నిధులు కేటాయించడంతో పాటు విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తుందే తప్ప ఆచర

Oct 09, 2023 | 21:12

పార్వతీపురం: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన అభివృద్ధి పనులను సమయస్ఫూర్తితో పూర్తి చేసి ప్రగతి సాధించాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

Oct 09, 2023 | 21:08

కురుపాం: చే గువేరా స్ఫూర్తితో సమసమాజం కోసం యువత నడుంబిగించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి.పండు, పి.రాజశేఖర్‌ అన్నారు.