Manyam

Oct 13, 2023 | 21:12

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ :  పట్టణంతో పాటు మండలంలో టిడిపి ఆధ్వర్యంలో బాబు తోనే నేను కార్యక్రమం విస్తృతంగా నిర్వహిస్తున్నారు.

Oct 13, 2023 | 21:10

ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌ :  ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలందించడమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు.

Oct 13, 2023 | 21:07

ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్‌ : స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్‌ సాధారణ సమావేశం చైర్‌పర్సన్‌ బోను గౌరీశ్వరి అధ్యక్షతన జరిగింది.

Oct 13, 2023 | 21:04

ప్రజాశక్తి - కొమరాడ :  ప్రతి గ్రామానికి రహదారి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయం కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి అన్నారు.

Oct 13, 2023 | 20:58

ప్రజాశక్తి - వీరఘట్టం : జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు. 173 మంది ప్రజలు తమ సమస్యలను తెలియజేస్తూ కలెక్టరు నిశాంత్‌ కుమార్‌కు అర్జీలను అందజేశారు.

Oct 12, 2023 | 21:16

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం :  బాబుతో నేను అనే కార్యక్రమంలో భాగంగా ఎల్విన్‌పేట పంచాయతీ ఎస్‌.కలిగొట్టు, జె.కలిగొట్టు, కొసగూడ, డోకులగూడ గ్రామాల్లో కురుపాం నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార

Oct 12, 2023 | 21:13

ప్రజాశక్తి - కురుపాం :  మత్స్యకార రైతులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి అన్నారు.

Oct 12, 2023 | 21:05

ప్రజాశక్తి-బలిజిపేట : మండలంలోని చిలకలపల్లిలో జగనన్న ఆరోగ్య సురక్ష (జెఎఎస్‌) కార్యక్రమాన్ని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి(డిఐఒ) డాక్టర్‌ టి.జగన్మోహనరావు తనిఖీ చేశారు.

Oct 12, 2023 | 20:51

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం :  నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ సంస్థ ఆధ్వర్యం లో నిర్వహించిన జాతీయ స్థాయి 10 కిలోమీటర్ల పరుగు పందెంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార

Oct 12, 2023 | 20:48

ప్రజాశక్తి - వీరఘట్టం :  దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు పైబడినా నేటికీ అనేక గ్రామాలు అభివృద్ధికి ఆమడదూరానున్నాయంటే పాలకుల పనితీరు ఏ విధంగా ఉందో వీటిని చూస్తేనే అర్ధం చేస

Oct 12, 2023 | 20:46

ప్రజాశక్తి - భామిని :  ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం ఉదాసీన వైఖరి సరికాదని, ఇంత వరకు ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించకపోవడం సరికాదని యుటిఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షులు ఆరిక భాస్కరరావు

Oct 12, 2023 | 20:44

ప్రజాశక్తి - కురుపాం :   ఏనుగుల వల్ల పంటలు, ఇళ్లు నష్టపోయిన గిరిజనులను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు డిమాండ్‌ చేశారు.