ప్రజాశక్తి-ఏలూరు: ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం రావికంపాడు - జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామాల మధ్య వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందారు. రావికంపాడు దేవులపల్లి గ్రామ
ప్రజాశక్తి-ఏలూరు : జాతీయ రహదారి బాదంపూడి బైపాస్ వద్ద సోమవారం ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల బస్సు బైక్ను ఢీకొంది. బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వృద్ధులు గాయపడ్డారు.