ప్రజాశక్తి-కొయ్యలగూడెం : మండలం కన్నాయిగూడెం గ్రామంలో చేతికి రావలసిన వరి పంటలు నాశనమయ్యాయి. సకాలంలో నాణ్యమైన కరెంటు అందకపోవడం వల్ల వరి చేలకి తడి చేరకపోవడం వల్ల కంకి తయారవ్
ప్రజాశక్తి-ఉంగుటూరు : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ రెడ్డి తీరును ఉంగుటూరు నియోజకవర్గం జనసేన పార్టీ వీర మహిళలు ఖండించారు
ప్రజాశక్తి-ఉంగుటూరు : మండలం – నాచుగుంట గ్రామం మెట్ట ప్రాంతంలో విద్యుత్ కోతలతో సాగునీరు అందక ఎండిన వరి పంట పొలాలను ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పరిశీలించారు
జంగారెడ్డిగూడెం : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాథి హామీ చట్టం ద్వారా 2024-2025 సంవత్సరంలో గ్రామంలో ఏఏ పనులు చేపట్టి, లక్ష్యాలు సాధించాలో గ్రామసభ ద్వారా గుర్తించటం జరుగుతుందని చక్రదేవరపల్లి గ్రామ