Ananthapuram

Sep 15, 2023 | 21:47

           ప్రజాశక్తి-ఆత్మకూరు   2019 జనవరి 6న రామగిరిలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించి 2లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని మాజీమంత్రి పరిటాల సునీత తెలివి తక్కువ మాటలు

Sep 15, 2023 | 21:46

         ప్రజాశక్తి-అనంతపురం   ఒకేరోజు ఐదు మెడికల్‌ కళాశాలలను సిఎం జగన్‌ ప్రారంభించడం దేశంలోనే చారిత్రాత్మక ఘట్టమని మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీదేవి తెలిపారు.

Sep 15, 2023 | 21:44

           ప్రజాశక్తి-ఆనంతపురం భావి ఇంజినీర్లు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని జెఎన్‌టియు ఉపకులపతి రంగజనార్ధన పిలుపునిచ్చారు.

Sep 15, 2023 | 21:43

         ప్రజాశక్తి-పుట్లూరు   మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు సూరేపల్లిలో భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసిన అరటి పంట గెలలను గుర్తు తెలియని దుండగులు నరికివ

Sep 15, 2023 | 20:41

        అనంతపురం కార్పొరేషన్‌ : సమస్యల పరిష్కారంపై మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ కార్మికులు దశలవారీగా పోరాటాలను నిర్వహించనున్నట్లు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌ త

Sep 15, 2023 | 20:39

         ఉరవకొండ : నింబగల్‌ వద్ద జిబిసి కెనాల్‌ జీరో బై జీరో వద్ద గేట్లు ఎత్తి 300 క్యూసెక్కుల సాగునీటిని కిందకు విడుదల చేశారు.

Sep 15, 2023 | 20:33

          అనంతపురం ప్రతినిధి : ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పటికీ 46 శాతం భూమి సాగవలేదు. 7.33 లక్షల ఎకరాల భూమి బీడుగా ఉంది.

Sep 15, 2023 | 15:43

ప్రజాశక్తి- ఆత్మకూరు:ఆత్మకూరు మండల కేంద్రంలో శుక్రవారం గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.

Sep 14, 2023 | 21:39

         ప్రజాశక్తి-తాడిపత్రి    తాడిపత్రి పోలీస్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని వినాయక మండపాల ఎలాంటి రాజకీయ ప్రసంగాలు, నినాదాలు చేయకూడదని డీఎస్పీ గంగయ్య తెలిపారు.

Sep 14, 2023 | 21:37

        ప్రజాశక్తి-అనంతపురం   ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా నేటి నుంచి ప్రారంభం కానున్న 'జగనన్న ఆరోగ్య సురక్ష' ఇంటింటి సర్వేను పక్కాగా చేపట్టాలని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆ

Sep 14, 2023 | 21:37

         అనంతపురం ప్రతినిధి : జిల్లాలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాభావంతో రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Sep 14, 2023 | 21:36

           ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌   కేంద్ర ప్రభుత్వం ఎన్నికల నూతన సంవత్సరణలో భాగంగా ప్రతిపాదిస్తున్న 'ఒక దేశం-ఒకే ఎన్నిక విధానం' ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తాయని మానవ