State

Oct 23, 2023 | 13:04

ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : రాష్ట్ర ప్రభుత్వం 9 గంటల విద్యుత్ స్థానంలో ఏడు గంటల విద్యుత్ సరఫరా చేయడాన్ని నిరసిస్తూ కర్నూల్ జిల్లా ఆదోనిరూరల్ మండలం పరిధిలో గణేకల్లు, పెద్ద తుం

Oct 23, 2023 | 12:56

పోరంకి (కృష్ణా) : వంగవీటి మోహనరంగ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే రాధా, పుష్పవల్లిల వివాహ వేడుక ఆదివారం రాత్రి కృష్ణా జిల్లా పోరంకిలోని ఎం రిసార్ట్స్‌లో ఘనంగా జ

Oct 23, 2023 | 12:50

కారంచేడులో భారీ స్థాయిలో ఆగిపోయిన వాహనాలు ప్రజాశక్తి-కారంచేడు : వరి రైతులకు కొమ్ముమూరు కెనాల్ నుంచి తక్షణమే సమృద్ధిగా నీరు వి

Oct 23, 2023 | 12:39

అమరావతి : విజయం సాధించేవరకు పోరాడటమే దసరా స్ఫూర్తి అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ భార్య బ్రాహ్మణి సోమవారం ఎక్స్‌ వేదికగా పిలుపునిచ్చారు.

Oct 23, 2023 | 12:27

అమరావతి : తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ... నారా భువనేశ్వరి, లోకేశ్‌ ఎక్స్‌ (ట్వీట్‌) చేశారు.

Oct 23, 2023 | 12:15

రాజమండ్రి : రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబుతో ఆయన కుటుంబ సభ్యులు సోమవారం ములాఖత్‌ అయ్యారు.

Oct 23, 2023 | 12:08

హైదరాబాద్‌ : మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై పరిశీలన కోసం నిపుణుల కమిటీని కేంద్ర జలశక్తి శాఖ నియమించింది.

Oct 23, 2023 | 11:52

హైదరాబాద్‌ : మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ...

Oct 23, 2023 | 10:55

తాడేపల్లి : ప్రజలకు అండగా ఉంటామనే భరోసాను పోలీసులు ఇవ్వాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. డీఎస్పీ శిక్షణ పూర్తి చేసుకున్న వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

Oct 23, 2023 | 10:28

ప్రజాశక్తి-బాపట్ల:సాగునీరు లేక వరి పొలాలు ఎండిపోతున్నాయని రైతులు పొలంలోనే ఉరితాళ్లతో నిరసన తెలిపారు.

Oct 23, 2023 | 09:28

తరువాత పూర్తిస్థాయి మ్యానిఫెస్టో జైలు నుంచి ప్రజలకు బహిరంగ లేఖ ప్రజాశక్తి-అమరావత

Oct 23, 2023 | 07:29

విజయదశమి సందర్భంగా పాఠకులకు, శ్రేయోభిలాషులకు, ప్రకటనకర్తలకు , ఏజెంట్లకు శుభాకాంక్షలు. సోమవారం మా కార్యాలయానికి సెలవు. మంగళవారం సంచిక వెలువడదు.