National

Sep 12, 2023 | 08:49

న్యూఢిల్లీ : ముప్పు దిశలోనే మానవాళి ప్రయాణం చేస్తోందని వాతావరణ మార్పులపై ఐక్యరరాజ్యసమితి గ్లోబల్‌ స్టాక్‌ టేక్‌ నివేదిక హెచ్చరించింది.

Sep 12, 2023 | 08:44

అండమాన్‌ సముద్రంలో మంగళవారం 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఎన్‌సిఎస్‌ ప్రకారం, మంగళవారం తెల్లవారుజామున 3.39 గంటలకఁ భూకంపం సంభవించింది.

Sep 12, 2023 | 07:37

ఉఖ్రుల్‌ (మణిపూర్‌) : మణిపూర్‌లోని ఉఖ్రుల్‌ జిల్లాలో సోమవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. జాతీయ భూకంప కేంద్రం ప్రకారం..

Sep 11, 2023 | 21:52

సీనియర్‌ అధికారులను సిబిఐ నేరుగా విచారించొచ్చు 2014 నాటి తీర్పును పునరుద్ఘాటించిన సుప్రీం

Sep 11, 2023 | 17:45

కక్షపూరితంగా ప్రవర్తించకూడదన్న మమతా బెనర్జీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌పై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా

Sep 11, 2023 | 16:21

న్యూఢిల్లీ :   కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే సోమవారం మోడీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Sep 11, 2023 | 15:36

న్యూఢిల్లీ :   సుప్రీంకోర్టు న్యాయవాది రేణు సిన్హా అనుమానాస్పద మృతి కేసు వీడింది. ఆమె భర్త నితిన్‌ నాథ్‌ సిన్హా హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు.

Sep 11, 2023 | 14:54

కోల్‌కతా  :   ప్రతిపక్ష కూటమి ఇండియా కో ఆర్డినేషన్‌ కమిటీ సమావేశం రోజునే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ (ఈడి) నోటీసులివ్వడంపై తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి )

Sep 11, 2023 | 13:21

న్యూఢిల్లీ :   భారత్‌ పర్యటనలో ఉన్న సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అల్‌ సౌద్‌తో సోమవారం ప్రధాని మోడీ భేటీ అయ్యారు.

Sep 11, 2023 | 12:31

న్యూఢిల్లీ :  మోడీ ప్రభుత్వ 'ఒకే దేశం ఒకే ఎన్నికలు (ఒఎన్‌ఒఇ)' ప్రచారంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి, సామాజిక కార్యకర్త ప్రశాంత్‌ భూషణ్‌ విమర్శలు గుప్పించార

Sep 11, 2023 | 11:57

గువహటి :   కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ తన పేరును మార్చుకోవాలని అసోం ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

Sep 11, 2023 | 11:32

ఇంఫాల్‌ :   మణిపూర్‌లో జాతి హింసకు సంబంధించి సిబిఐ విచారిస్తున్న 27 కేసుల్లో సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసేందుకు మణిపూర్‌ హైకోర్టు 13 మంది మేజిస్ట్రేట్‌