National

Oct 02, 2023 | 12:15

ఇంఫాల్‌ : రాష్ట్రంలో కొనసాగుతున్న హింసాకాండతో నష్టపోయిన రైతులకు మణిపూర్‌ ప్రభుత్వం రూ.38.06 కోట్లు నష్ట పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

Oct 02, 2023 | 12:10

పాట్నా : బీహార్‌లో డెంగీ కేసులు విజృంభిస్తున్నాయి. సెప్టెంబర్‌ నెలలో రాష్ట్రంలో 6,146 కేసులు నమోదయ్యాయి.

Oct 02, 2023 | 11:40

న్యూఢిల్లీ :  మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ సోమవారం ఆయనకు నివాళులర్పించారు.

Oct 02, 2023 | 11:07

న్యూఢిల్లీ :   నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజన్సీ (ఎన్‌ఐఎ) జాబితాలో మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదుల్లో ఒకరైన షానవాజ్‌ను ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు.

Oct 01, 2023 | 22:18

మాలే : మాల్దీవులు అధ్యక్షుడిగా ప్రతిపక్ష కూటమి అభ్యర్థి మహ్మద్‌ ముయిజ్జు ఎన్నికయ్యారు.

Oct 01, 2023 | 22:15

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 19 కేజీల వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల ధరను కేంద్రం ఆదివారం పెంచింది. వెంటనే ఈ ధరలు అమలులోకి వచ్చాయి.

Oct 01, 2023 | 16:28

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌లో రూ. 300 కోట్ల విలువైన డ్రగ్స్‌ను  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Oct 01, 2023 | 13:16

న్యూఢిల్లీ :    సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ (సిబిడిటి) చైర్మన్‌ పదవికి నితిన్‌ గుప్తా పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించింది.

Oct 01, 2023 | 12:44

భోపాల్‌ :   భారత వాయుసేనకు చెందిన ఏఎల్‌హెచ్‌ ధృవ్  హెలికాఫ్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది.

Oct 01, 2023 | 11:36

లండన్‌లోని గురుద్వారా వద్ద అడ్డుకున్న రాడికల్‌ సిక్కులు న్యూఢిల్లీ : బ్రిటన్‌లో భారత్‌ హై కమిషనర్‌ విక్రమ్‌

Oct 01, 2023 | 11:28

అలీఘర్‌ : బిజెపి ఎంపి సతీష్‌ గౌతమ్‌ అసభ్య ప్రవర్తనకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

Oct 01, 2023 | 11:19

న్యూఢిల్లీ : పోలీసు ఎన్‌కౌంటర్లన్నీ ఆత్మరక్షణ చర్యలేనని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వ్యాఖ్యానించింది.