National

Oct 02, 2023 | 21:20

న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోడీ తదితర ప్రభృతులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

Oct 02, 2023 | 16:50

న్యూఢిల్లీ  :   యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఉడాయ్ )  సిఇఒ అమిత్‌ అగర్వాల్‌ పదవీకాలాన్ని కేంద్రం పొడిగించింది.  కేబినెట్‌ నియామకాల కమిటీ 

Oct 02, 2023 | 15:03

పాట్నా :    కుల గణన  సర్వేను బీహార్‌ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది.

Oct 02, 2023 | 13:41

తిరువనంతపురం :   గూగుల్‌ మ్యాప్‌తో ఇద్దరు వైద్యులు ప్రాణాలు పోగొట్టుకున్నారు.

Oct 02, 2023 | 12:51

లక్నో : కాబోయే భర్తతో కలిసి పార్కుకు వెళ్లిన మహిళను పోలీసులు లైంగికంగా వేధించారు. కోరిక తీర్చాలంటూ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.

Oct 02, 2023 | 12:47

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని హర్దోరులో ఆరు సంవత్సరాల బాలికపై అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని పోలీసులు శనివారం కాల్చి చంపారు.

Oct 02, 2023 | 12:47

న్యూఢిల్లీ: 28వ విడత ఎలక్టోరల్‌ బాండ్ల అమ్మకాలు ఈ నెల 4 నుంచి మొదలుకానున్నాయి. పది రోజుల పాటు అందుబాటులో ఉంటాయి.

Oct 02, 2023 | 12:43

ఇంఫాల్‌ : మణిపూర్‌లో ఇద్దరు విద్యార్థులు హత్యకు గురైన విషయం ఇటీవల సోషల్‌ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

Oct 02, 2023 | 12:36

న్యూఢిల్లీ: పాత పింఛన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దేశ రాజధానిలో ఉద్యోగులు కదం తొక్కారు.

Oct 02, 2023 | 12:33

బెంగళూర్‌ : వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపి ఓ మహిళ మృతికి కారణమయ్యారంటూ కన్నడ నటుడు నాగభూషణను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు.

Oct 02, 2023 | 12:29

ముంబయి : రానున్న 15-20 రోజుల్లో ఎన్‌సిపి అధినేత శరద్‌ పవార్‌ బిజెపితో చేతులు కలుపుతారని మహారాష్ట్రలోని అమరావతి ఎమ్మెల్యే రవి రాణా చేసిన ప్రకటనపై ఎన్‌సిపి

Oct 02, 2023 | 12:21

శ్రీనగర్‌ :   జమ్ముకాశ్మీర్‌ తదుపరి లెప్టినెంట్‌ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు తాను సిద్ధంగా లేనని మాజీ ముఖ్యమంత్రి గులామ్‌ నబీ ఆజాద్‌ పేర్కొన్నారు