Sri Satyasai District

Jul 29, 2023 | 22:13

      హిందూపురం : పురపాలక సంఘ వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ది పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ అనుకున్న గడువులోగా పనులను పూర్తి చేయాలని గుత్తేదారులకు మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌

Jul 28, 2023 | 22:21

ప్రజాశక్తి-పుట్టపర్తి రూరల్‌ :పోలీసుల సంక్షేమమే తొలి ప్రాధాన్యత అని, సిబ్బందికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఎస్పీ మాధవరెడ్డి భరోసా ఇచ్చారు.

Jul 28, 2023 | 22:19

ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్‌ : అధిక దిగుబడి, అధిక లాభాలు వచ్చే పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని జాయింట్‌ కలెక్టర్‌ టి ఎస్‌ చేతన్‌, అగ్రి బోర్డు జిల్లా ఛైర్మన్‌ ఆవుటాల ర

Jul 28, 2023 | 22:18

ప్రజాశక్తి -పెనుకొండ : పట్టణంలో ఇల్లు లేని పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చేంతవరకు పోరాటం కొనసాగిస్తామని వ్యవసాయకార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న, జిల్లా సహాయ కార్యదర

Jul 28, 2023 | 22:16

ప్రజాశక్తి-హిందూపురం : మహిళల రక్షణే తమ లక్ష్యమంటూ గద్దెనెక్కిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ లక్ష్యాలను నెరవేర్చడంలో విఫలమయ్యాయని చట్టాలను చేయడమే కాదు వాటిని కఠినంగా అమలు

Jul 28, 2023 | 22:14

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై ఆగస్టు ఒకటి నుంచి టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు యాత్ర చేపడుతున్నట్లు టిడిపి పొ

Jul 27, 2023 | 22:07

కదిరి టౌన్‌ : నీట్‌, ఐఐటిలో రాంకులు సాధించిన విద్యార్థులను యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

Jul 27, 2023 | 22:05

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : విదేశీ విద్య దీవెన పథకం క్రింద జిల్లాలో నలుగురు విద్యార్థులకు లబ్ధి చేకూరిందని కలెక్టర్‌ అరుణ్‌ బాబు పేర్కొన్నారు.

Jul 27, 2023 | 22:03

ప్రజాశక్తి-హిందూపురం : వైద్యవిద్యను వ్యాపారం చేయడం సిగ్గు చేటని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి విమర్శించారు.

Jul 27, 2023 | 22:02

ప్రజాశక్తి-హిందూపురం : పట్టణంలోనే చేపట్టిన రైల్వే రోడ్డు విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌ కుమార్‌ అధికారులకు ఆదేశించారు.

Jul 27, 2023 | 21:59

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : పార్టీలకు అతీతంగా సంక్షేమపథకాలు అందిస్తున్నామని ఒక పక్క గొప్పలు చెప్పుకుంటూ మరో పక్క పథకాలకు పార్టీల రంగులు పూస్తున్నారని నియోజకవర్గ టీడీపీ ఇన్

Jul 27, 2023 | 08:40

        పెనుకొండ : 'ఏళ్ల తరబడి సొంత స్థలం లేక, ఇళ్లు లేక పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అనేక మార్లు వీరు అధికారులు ప్రజాప్రతినిధులకు దరఖాస్తులు అందించారు.