Manyam

Sep 19, 2023 | 22:25

ప్రజాశక్తి - పార్వతీపురం :  జాతీయ గిరిజన తెగల(ఎస్టీ) కమిషన్‌ సభ్యులు అనంత్‌ నాయక్‌ ఈ నెల 21న జిల్లాకు వస్తున్నారని జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి కె.శ్రీనివాసరావు మంగళ వార

Sep 19, 2023 | 22:24

మక్కువ: మండలంలోని మార్కొండపుట్టి పంచాయతీలో ట్రాన్స్‌కో అధికారులు చేపట్టిన పనులపై ఆ శాఖ ఇఇడిపిఇ (విశాఖపట్నం) (ఆపరేషన్‌) బిఎ రాజశేఖర్‌, విజిలెన్స్‌ బృందం మంగళవారం విచారణ చేపట్టింది.

Sep 19, 2023 | 22:22

ప్రజాశక్తి - పార్వతీపురం :   ఓటరు పునశ్చరణ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ ఓటరు విచారణలో తప్పుల్లేని శత శాతం ఖచ్చితమైన ఓటరు జాబితా తయారీ లక్ష్యంగా పనిచేయాలని ప్రధాన ఎన్నికల అధికారి మ

Sep 19, 2023 | 22:22

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : జియ్యమ్మవలస మండలం గడసింగుపురంలో పెను ప్రమాదం తప్పింది.

Sep 19, 2023 | 22:20

సాలూరు: ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్‌ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మిగిలింది.

Sep 19, 2023 | 22:17

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను గుత్తపెట్టుబడిదారీ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం ఉత్తరాంధ్రలో మోటార్‌ సై

Sep 19, 2023 | 21:52

ప్రజాశక్తి - సాలూరురూరల్‌ : ప్రభుత్వం అందించే పథకాలు అందరికీ అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర అన్నారు.

Sep 19, 2023 | 21:47

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : జిల్లా పరిధిలో జరుగుతున్న గణేష్‌ నిమజ్జనలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ పోలీసు అధికారులను ఆదేశించారు

Sep 19, 2023 | 21:40

ప్రజాశక్తి - సాలూరు : రాష్ట్ర, జిల్లా స్థాయి క్రీడా పోటీలకు మండలంలోని మావుడి గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థులు ఎంపికయ్యారు.

Sep 19, 2023 | 21:34

ప్రజాశక్తి - పార్వతీపురంరూరల్‌ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దిగజారుడు రాజకీయాలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తూ ప్రతిపక్ష నేతను అక్రమ కే

Sep 19, 2023 | 21:24

ప్రజాశక్తి - సీతానగరం : ఈనెల 30 వరకు ఇ-పంట నమోదు జరుగుతుందని మండల వ్యవసాయాధికారి ఎస్‌.అవినాష్‌ తెలిపారు.

Sep 19, 2023 | 21:24

ప్రజాశక్తి - సీతానగరం : ఈనెల 30 వరకు ఇ-పంట నమోదు జరుగుతుందని మండల వ్యవసాయాధికారి ఎస్‌.అవినాష్‌ తెలిపారు.