Manyam

Oct 05, 2023 | 21:32

ప్రజాశక్తి - సాలూరు : జిల్లా వైద్యాధికారికి, జిల్లా డిసిహెచ్‌ఎస్‌కు బుద్ధి ఉందా లేదా?

Oct 05, 2023 | 21:28

జిల్లాలో రోడ్లు గజానికొక గొయ్యితో దర్శనమిస్తున్నాయి.

Oct 04, 2023 | 21:57

పార్వతీపురంరూరల్‌: మంగళగిరి పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ కు బదిలీపై వెళ్తున్న రిజర్వ్‌ డిఎస్‌పి బలివాడ నాగేశ్వరరావుకు బుధవారం ఘనంగా వీడ్కోలు పలికారు.

Oct 04, 2023 | 21:50

వీరఘట్టం: మండల కేంద్రంలోని సాయి నగర్‌ కాలనీకి చెందిన ఆలుబిల్లి కుమార్‌ (19) అనే విద్యార్థి విద్యుత్‌ ఘాతానికి గురై బుధవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

Oct 04, 2023 | 21:46

ప్రజాశక్తి - కొమరాడ : మండలంలోని చినఖర్జేల పంచాయతీ సీసాడవలసకు రోడ్డు సౌకర్యం కల్పించాలని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి డిమాండ్‌ చేశారు.

Oct 04, 2023 | 21:42

ప్రజాశక్తి - జియ్యమ్మవలస : స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో 50 అర్జీలు అందాయి.

Oct 04, 2023 | 21:38

ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌ : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికీ ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్న

Oct 04, 2023 | 21:33

ప్రజాశక్తి - గరుగుబిల్లి : మండలంలోని గొట్టివలస, ఉల్లిభద్ర రెవెన్యూ పరిధిలోని 79.5 ఎకరాల కొండ పోరంబోకు భూములను అటవీ శాఖకు అప్పగించేందుకు మండల రెవెన్యూ యంత

Oct 04, 2023 | 21:29

ప్రజాశక్తి - సీతానగరం : స్థానిక ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో వందల మంది విద్యార్థులు చదువుతున్నప్పటికీ సీతానగరంలో సంక్షేమ హాస్టల్‌, పోస్టుమెట్రిక్‌ హాస్టల్‌

Oct 04, 2023 | 21:26

ప్రజాశక్తి - సాలూరు : పట్టణానికి సంబంధించిన జగనన్న లేఅవుట్లలో ఇళ్లు నిర్మిస్తున్న లబ్దిదారులు నానా అగచాట్లు పడుతున్నారు.

Oct 04, 2023 | 21:21

ప్రజాశక్తి - పార్వతీపురం : ఇవిఎంల మొదటి దశ తనిఖీలు ఈనెల 16 నుండి ప్రారంభమవుతుందని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ తెలిపారు.

Oct 04, 2023 | 21:18

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : జిల్లాలో చేపట్టిన భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా పరిషత్తు సర్వ సభ్య సమావేశం నిర్ణయించింది.