జంగారెడ్డిగూడెం : సేవా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఉచిత వైద్య శిబిరాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాజీవ్ తెలిపారు.
ఏలూరు టౌన్ : విద్యుత్ పోరాట అమరవీరుడు సత్తెనపల్లి రామకృష్ణ, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ, ప్రజానాట్యమండలి వ్యవస్థాపకులు, ప్రజా కళాకారుడు డాక్టర్ గరికపాటి రాజారావు వంటి మహనీయుల ఆశయ