National

Sep 17, 2023 | 22:42

-దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏడుసార్లు - చివరగా 2017లో మోడీ సర్కారు హయాంలోనే -ప్రస్తుత ఐదు రోజుల సమావేశాలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ

Sep 17, 2023 | 22:23

న్యూఢిల్లీ : స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Sep 17, 2023 | 16:35

రాంచీ :   ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) సమన్లపై జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఆదివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Sep 17, 2023 | 15:36

ఇంఫాల్‌ :   మణిపూర్‌ మహిళా కార్యకర్తలపై హోం మంత్రి అమిత్‌షా వ్యాఖ్యలపై ఆదివారం కాంగ్రెెస్‌ నేత ఒక్రమ్‌ ఇబోబి ఖండించారు.

Sep 17, 2023 | 14:35

న్యూఢిల్లీ :   పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.

Sep 17, 2023 | 13:29

అమరావతి (మహారాష్ట్ర) : మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు తెలంగాణ వాసులు మృతి చెందారు.

Sep 17, 2023 | 11:59

న్యూఢిల్లీ  :   ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ ఆదివారం ఉదయం నూతన పార్లమెంట్‌ భవనం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Sep 17, 2023 | 11:54

ఒడిశా : ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సోదరి, ప్రముఖ రచయిత్రి గీతా మెహతా (80) శనివారం కన్నుమూశారు.

Sep 17, 2023 | 11:33

డెహ్రాడూన్‌ :   ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ముస్సోరిలోని ఓ హోటల్‌లో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది.

Sep 17, 2023 | 11:21

న్యూఢిల్లీ :  జమ్ముకాశ్మీర్‌లో అనంతనాగ్‌ జిల్లాలో చేపడుతున్న సెర్చ్‌ ఆపరేషన్‌ ఆదివారంతో ఐదోరోజుకి చేరింది.

Sep 17, 2023 | 09:47

కోజికోడ్‌ : కేరళలో శనివారం కొత్త నిఫా పాజిటివ్‌ కేసులేవీ నమోదు కాలేదని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ తెలిపారు.

Sep 17, 2023 | 09:31

భువనేశ్వర్‌ : 'వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌'పై కేంద్రం నియమించిన కమిటీ తొలిసారిగా ఈ నెల 23న సమావేశం కాబోతున్నట్లు ఆ కమిటీకి నాయకత్వం వహిస్తున్న మాజీ రాష్ట్ర