National

Sep 22, 2023 | 22:15

న్యూఢిల్లీ : బిఎస్‌పి ఎంపి కున్వార్‌ దనిష్‌ అలీపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎంపి రమేష్‌ బిధూరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.

Sep 22, 2023 | 21:56

న్యూఢిల్లీ : ఈ నెల 24న తొమ్మిది వందేభారత్‌ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు.

Sep 22, 2023 | 17:14

న్యూఢిల్లీ :   ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవిఎం) సోర్స్‌కోడ్‌పై ఆడిట్‌ నిర్వహించాలంటూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది.

Sep 22, 2023 | 16:03

న్యూఢిల్లీ :   బిఎస్‌పి నేత డానిష్‌ అలీపై బిజెపి ఎంపి రమేష్‌ బిధురి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటువంటి ప్రవర్తన పునరావృతమైతే..

Sep 22, 2023 | 15:19

న్యూఢిల్లీ :  మహిళా రిజర్వేషన్‌ బిల్లుని వెంటనే అమలు చేసి, కులగణన చేపట్టాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేశారు.

Sep 22, 2023 | 13:35

న్యూఢిల్లీ :   సనాతన ధర్మంపై వ్యాఖ్యలకు గాను సుప్రీంకోర్టు శుక్రవారం తమిళనాడు ప్రభుత్వానికి, డిఎంకె నేత ఉదయనిధి స్టాలిన్‌కు నోటీసులిచ్చింది.

Sep 22, 2023 | 12:57

శ్రీనగర్‌ :   ఉగ్రవాదితో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ జమ్ముకాశ్మీర్‌ పోలీస్‌ శాఖలో డిఎస్‌పిగా విధులు నిర్వహిస్తున్న   షేక్‌ ఆదిల్‌ ముస్తాక్‌ను  అరెస్ట్‌ చేశ

Sep 22, 2023 | 12:04

ఇంఫాల్‌ : రాష్ట్రంలోని కొన్ని గ్రామాల్లో 'ఇంటర్నెట్‌ సేవలు' లీకేజీ అవుతున్నాయంటూ మణిపూర్‌ ప్రభుత్వం ఎయిర్‌టెల్‌పై ధ్వజమెత్తింది.  ఈ మేరకు శుక్రవారం రాష్ట

Sep 22, 2023 | 11:28

వాషింగ్టన్‌ :   అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (ఐఆర్‌ఆర్‌ఐ)కు చెందిన భారతీయ శాస్త్రవేత్త డాక్టర్‌ స్వాతి నాయక్‌కు ప్రతిష్టాత్మక నార్మన్‌ బోర్లాగ్‌ అవార్డు

Sep 22, 2023 | 09:40

న్యూయార్క్‌ : ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా న్యూయార్క్‌లో వాతావరణ సదస్సు (సిఎఎస్‌) జరిగింది.

Sep 22, 2023 | 09:11

మోడీ సర్కారు తీరుపై సిపిఎం రాజ్యసభ పక్షనేత ఎలమరం కరీం విమర్శ ఆమోదం పొందిన వెంటనే అమలు చేయాలి

Sep 22, 2023 | 08:54

అన్ని రంగాల్లో గిరిజనుల బలోపేతానికి చర్యలు చేపట్టాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాజీ ఎంపి బృందాకరత్‌ డిమాండ్‌