National

Sep 28, 2023 | 22:06

చెన్నైలోని స్వగృహంలో స్వామినాథన్‌ కన్నుమూత పలువురు ప్రముఖుల సంతాపం

Sep 28, 2023 | 18:14

జైపూర్‌ : పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో బిజెపి ఎంపి రమేష్‌ బిధురీ.. బిఎస్పీ ఎంపి డానిష్‌ అలీపై అవమానకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Sep 28, 2023 | 17:30

జైపూర్‌: పోటీ పరీక్షల హబ్‌గా పేరొందిన రాజస్థాన్‌ కోటాలో నీట్‌ విద్యార్థుల మరణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Sep 28, 2023 | 16:10

చెన్నై : భారత హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్‌ స్వామినాథన్‌ (98) గురువారం కన్నుమూశారు. ఆయన మృతికి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు.

Sep 28, 2023 | 15:48

మథుర : ఉత్తరప్రదేశ్‌లో మథుర రైల్వే స్టేషన్‌లో ఓ ప్యాసింజర్‌ రైలు ప్లాట్‌ఫామ్‌ మీదకు దూసుకొచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.

Sep 28, 2023 | 12:44

ఉజ్జైన్‌ : మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో ఓ టీనేజ్‌ అమ్మాయి అత్యాచారానికి గురైంది. ఆ బాలికను తీవ్రంగా హింసించారని ఉజ్జయినికి చెందిన రాహుల్‌ శర్మ అనే ఓ పూజారి తెలిపారు.

Sep 28, 2023 | 11:38

మణిపూర్ : మణిపూర్‌లో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థుల హత్యకు నిరసనలో భాగంగా ఆందోళనకారులు తౌబాల్‌ జిల్లాలోని బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టారు.

Sep 28, 2023 | 11:17

చండీగఢ్‌: ఓ డ్రగ్స్‌ సంబంధిత కేసులో భోలాత్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే సుఖ్‌పాల్‌ సింగ్‌ ఖైరాను గురువారం ఉదయం చండీగఢ్‌లోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసు

Sep 28, 2023 | 10:47

ఢిల్లీ : టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ విభాగం తాజాగా విడుదల చేసిన వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌-2024 జాబితాలో భారత్‌కు చెందిన 91 విద్యాసంస్థలు చోటు దక్

Sep 28, 2023 | 08:18

బెంగళూరు : ప్రజలు అప్పులు చేసి మరీ ఆడంబరంగా పెళ్లిళ్లు చేసుకోవడం మానుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచించారు. చామరాజనగర్‌లోని ఎం.ఎం.

Sep 28, 2023 | 07:53

గుజరాత్‌లో అధికారుల నిర్లక్ష్యం గాంధీనగర్‌ : ఒక కేసులో శిక్ష అనుభవిస్తోన్న వ్యక్తికి న్యాయస్థానం బెయిల్‌ ఇచ్చినప్పటికీ..

Sep 28, 2023 | 07:51

న్యూఢిల్లీ : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) బుధవారం ఆరు రాష్ట్రాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది.