National

Oct 08, 2023 | 21:57

24 గంటల వ్యవధిలో ఐదు పడవ ప్రమాదాలు

Oct 08, 2023 | 15:09

ఇంఫాల్‌ :   మణిపూర్‌లో హింసాత్మాక ఘటనలు కొనసాగుతున్నాయి.

Oct 08, 2023 | 11:11

కోల్‌కతా :  పశ్చిమబెంగాల్‌ సీనియర్‌ మంత్రి ఫిర్హాద్‌ హకీమ్‌ నివాసంలో సిబిఐ దాడులు చేపడుతోంది.

Oct 08, 2023 | 10:39

రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకమని, అందుకే 2021లో జరగాల్సిన జనగణనను కేంద్ర ప్రభుత్వం ఇంకా చేపట్టడం లేదని ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ భఘేల్‌ విమర్శించారు.

Oct 08, 2023 | 10:35

మైసూర్‌ : సమాజంలో అసమానతలు తొలగించేందుకు కులగణన అవసరమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు.

Oct 08, 2023 | 10:32

చెన్నై: నలుగురు పోలీసులు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో వారిని సస్పెండ్‌ చేయడంతోపాటు అరెస్ట్‌ చేశారు.

Oct 08, 2023 | 10:28

న్యూఢిల్లీ : గతేడాది సెప్టెంబర్‌ 2న ఢిల్లీలోని బదర్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో పోలీసు లాకప్‌లో అక్రమంగా నిర్బంధించబడిన వ్యక్తికి ఢిల్లీ హైకోర్టు రూ.50 వేలు

Oct 08, 2023 | 10:22

బెంగళూరు : మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ మిషన్‌కు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీలక పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

Oct 08, 2023 | 10:19

న్యూఢిల్లీ : మహిళలపై జరిగే నేరాలకు సంబంధించిన కేసులను విచారించే సమయంలో వాస్తవిక పద్ధతిలో వ్యవహరించాలని సుప్రీంకోర్టు శుక్రవారం సూచించింది.

Oct 08, 2023 | 10:15

సతారా హింసకు కొద్ది వారాల ముందు హ్యాకర్ల దుశ్చర్య హ్యాక్‌ అయిందని ఫిర్యాదు చేసినా మైనర్‌పై కేసు

Oct 08, 2023 | 10:10

ఎనిమిదిమంది సైనికుల మృతదేహాలు లభ్యం గ్యాంగ్‌టక్‌ : సిక్కిం వరదల్లో గల్లంతైన ఎనిమిదిమంది సైనికుల మృతదేహాలు లభ

Oct 08, 2023 | 10:06

మొలాసిస్‌పైనా తగ్గింపు ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో : చిరు ధాన్యాల (మిల్లెట్ల) పిండిపై పన్ను రేట్లను తగ్గి