చాట్రాయి:వికలాంగులు నడిపే స్కూటీని ఇప్పించి ఉన్నత విద్యాకు సహకరించాలని మండలంలోని మంకొల్లు గ్రామానికి చెందిన వికలాంగుడైన తనగాల సంతోష్ మంగళవారం తహశీల్దార్ సిహెచ్.విశ్వనాధరావుకు వినతిని సమర్పించ
పోలవరం:ఇంతకు ముందు ప్రభుత్వంలో ప్రజలకు ఏదైనా సమస్య వస్తే రోజుల తరబడి తిరగాల్సి వచ్చేదని, జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేదని ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి తెలిపారు.
ఆగిరిపల్లి:ఆహ్లాదకర వాతావరణంలో తల్లిదండ్రులను కోల్పోయిన నిరుపేద పిల్లలకు ఉచితంగా విద్య, వైద్య, వసతి సదుపాయాలు ఏర్పాటు చేయటం ఎంతో అభినందనీయమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ డాక్టర్ ఎ