బుట్టాయగూడెం : భారత ప్రభుత్వం నవంబర్ 15 నుంచి 26 వరకు జాతీయ గౌరవ్ దివాస్గా ప్రకటించిన నేపథ్యంలో ఐటిడిపికె ఆర్ పురంలో కార్యక్రమం బుధవారం ప్రారంభించారు.
ఉంగుటూరు : చేబ్రోలులో ఈ నాలుగున్నర కాలంలో రూ.63 కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేశామని వైసిపి మండల కన్వీనర్ మంగారావు అన్నారు. వై ఎపి నీడ్స్ జగన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
భీమడోలు : దిశయాప్ సేవలు వినియోగించుకోవాలని భీమడోలు ఎస్ఐ చావా సురేష్ కోరారు. దిశయాప్పై అవగాహన కల్పించేందుకు మండల వ్యాప్తంగా బుధవారం మెగా క్యాంపు నిర్వహించినట్లు తెలిపారు.
జంగారెడ్డిగూడెం : స్థానిక రోమన్ క్యాథలిక్ మిషన్ సోషల్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో ఆర్సిఎం చర్చి ఆవరణలో విభిన్న ప్రతిభావంతులకు మంగళవారం ఉచితంగా బస్సుపాస్లు అందజేశారు.
జంగారెడ్డిగూడెం:మండలంలోని గుర్వాయగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో కార్తీకమాసోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. చింతలపూడి ఎంఎల్ఎ విఆర్.ఎలిజా ఈ ఉత్సవాలను ప్రారంభించారు.