Eluru

Nov 15, 2023 | 21:33

  జంగారెడ్డిగూడెం : మండలంలోని 14 రైతుభరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతాయని కెఆర్‌ పురం వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు బుజ్జిబాబు తెలిపారు.

Nov 15, 2023 | 21:31

  బుట్టాయగూడెం : భారత ప్రభుత్వం నవంబర్‌ 15 నుంచి 26 వరకు జాతీయ గౌరవ్‌ దివాస్‌గా ప్రకటించిన నేపథ్యంలో ఐటిడిపికె ఆర్‌ పురంలో కార్యక్రమం బుధవారం ప్రారంభించారు.

Nov 15, 2023 | 21:29

  ఉంగుటూరు : చేబ్రోలులో ఈ నాలుగున్నర కాలంలో రూ.63 కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేశామని వైసిపి మండల కన్వీనర్‌ మంగారావు అన్నారు. వై ఎపి నీడ్స్‌ జగన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Nov 15, 2023 | 21:25

  భీమడోలు : దిశయాప్‌ సేవలు వినియోగించుకోవాలని భీమడోలు ఎస్‌ఐ చావా సురేష్‌ కోరారు. దిశయాప్‌పై అవగాహన కల్పించేందుకు మండల వ్యాప్తంగా బుధవారం మెగా క్యాంపు నిర్వహించినట్లు తెలిపారు.

Nov 14, 2023 | 21:26

   జంగారెడ్డిగూడెం : స్థానిక రోమన్‌ క్యాథలిక్‌ మిషన్‌ సోషల్‌ సర్వీస్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో ఆర్‌సిఎం చర్చి ఆవరణలో విభిన్న ప్రతిభావంతులకు మంగళవారం ఉచితంగా బస్సుపాస్‌లు అందజేశారు.

Nov 14, 2023 | 21:24

ప్రజాశక్తి - జీలుగుమిల్లి

Nov 14, 2023 | 21:21

ప్రజాశక్తి - ఏలూరు

Nov 14, 2023 | 21:20

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం

Nov 14, 2023 | 21:15

     జీలుగుమిల్లి:మండలంలోని రాచన్నగూడెంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన ఓ మహిళను అతిదారుణంగా కొట్టి ఆపై హత్యచేసి చెరువుగట్టుపై పడేశారు.

Nov 14, 2023 | 21:01

     జంగారెడ్డిగూడెం:మండలంలోని గుర్వాయగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో కార్తీకమాసోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. చింతలపూడి ఎంఎల్‌ఎ విఆర్‌.ఎలిజా ఈ ఉత్సవాలను ప్రారంభించారు.

Nov 14, 2023 | 20:59

ప్రజాశక్తి - నూజివీడు టౌన్‌

Nov 14, 2023 | 20:57

ఉమ్మడి గోదావరి జిల్లాల సాగుకు 91.35 టిఎంసిల నీరు అవసరం అందుబాటులో ఉన్నది 82.49 టిఎంసిల నీరే వంతులు, నీటిని ఎత్తిపోసే విధానాల్లో సాగునీరు అందజేత