State

Oct 19, 2023 | 15:34

కాకినాడ: ఐబీ సిలబస్‌ వల్ల పేద విద్యార్థులకు ఏం ప్రయోజనమో ముఖ్యమంత్రి జగన్‌ తెలపాలని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు.

Oct 19, 2023 | 15:22

హైదరాబాద్‌ : నిరుద్యోగుల బలిదానాల మీద అధికార పీఠం ఎక్కి నిరుద్యోగులనే నిండా ముంచిన దుర్మార్గులు మీరు అని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు

Oct 19, 2023 | 15:13

జయశంకర్‌ భూపాలపల్లి : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పరిశ్రమల అధికారి గంగాధర శ్రీనివాస్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

Oct 19, 2023 | 15:07

విజయవాడ: రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ములాఖత్‌లు పెంచాలని టిడిపి అధినేత చంద్రబాబు తరఫు న్యాయవాదులు విజయవాడలోని ఏసీబీ కోర్టును కోరారు. ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేశారు.

Oct 19, 2023 | 12:34

ప్రజాశక్తి-అమరావతి : స్కిల్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది.

Oct 19, 2023 | 12:26

కాటారంలో సభలో బీజేపీ, బీఆర్‌ఎస్‌పై రాహుల్‌ ఫైర్‌ కాటారం: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని కాటారంలో గురువారం ఉదయం

Oct 19, 2023 | 12:24

ప్రజాశక్తి-యంత్రాంగం : సిపిఎస్ రద్దు చేసి, ఓపిఎస్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లా కేంద్రాలలో ఈరోజు యుటిఎఫ్ ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు చేపట్ట

Oct 19, 2023 | 11:38

ప్రజాశక్తి-విజయవాడ : సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా ప్రణాళికను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విడుదల చేశారు.

Oct 19, 2023 | 11:37

ఢిల్లీ : విశాఖలోని రిషికొండలో ఏపీ సర్కారు చేపడుతున్న నిర్మాణాలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది.

Oct 19, 2023 | 11:15

దీక్షలను ప్రారంబించిన జెఏసి చైర్మన్ మురళి ఓపిఎస్ అమలు చేసే వారికి రాజకీయ మనుగడ ప్రజాశక్త

Oct 19, 2023 | 11:03

ప్రజాశక్తి-ఆదోని : సిఎం జగన్ నేడు కర్నూల్ జిల్లా పర్యటన నేపథ్యంలో జిల్లాలో పలుచోట్ల పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.

Oct 19, 2023 | 11:01

భూపాలపల్లి : రాహుల్‌ విజయభేరి బస్సుయాత్ర రెండోరోజు భూపాలపల్లి నుంచి కాటారం వరకు కొనసాగనుంది.