National

Sep 10, 2023 | 10:47

న్యూఢిల్లీ : జి-20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశంలో తెలంగాణలోని కరీంనగర్‌కు అరుదైన గౌరవం దక్కింది.

Sep 10, 2023 | 10:44

బెంగళూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ప్రతిష్టాత్మక మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌-3కు సంబంధించిన తాజా సమాచారాన్ని ఆ సంస్థ ఎప్పటికప్పుడు అందిస

Sep 10, 2023 | 10:42

న్యూఢిల్లీ : వలసవాదుల కాలం నాటి దేశద్రోహ చట్టం చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ నెల 12న విచారిస్తుంది.

Sep 10, 2023 | 10:35

పలువురు ప్రతిపక్ష ముఖ్యమంత్రులు గైర్హాజరు అనారోగ్య కారణాలతో మన్మోహన్‌, దేవేగౌడ దూరం

Sep 10, 2023 | 09:40

ఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు భారత్‌ వచ్చిన బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ ఆదివారం సతీసమేతంగా దేశరాజధానిలో అక్షరధామ్‌ దేవాలయాన్ని సందర్శ

Sep 09, 2023 | 22:32

- యుద్ధాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ న్యూఢిల్లీ డిక్లరేషన్‌ - ఆమోదం పొందినట్లు ప్రధాని ప్రకటన - ఘనంగా ప్రారంభమైన శిఖరాగ్ర సదస్సు

Sep 09, 2023 | 16:51

ఢిల్లీ: భారత్‌ అధ్యక్షతన జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు కోసం సుందరీకరణ పనుల్లో భాగంగా ఢిల్లీ లోని మురికివాడలను కూల్చివేసి, అక్కడి ప్రజలను తరలించినట్లు వార్తలు వచ్చాయి.

Sep 09, 2023 | 15:52

ఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సుకు వేదికగా నిలిచిన భారత్‌ మండపం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ శిఖరాగ్ర సదస్సుకు దీనినే ఎందుకు ఎంపిక చేశారు..

Sep 09, 2023 | 15:19

ఢిల్లీ: భారత్‌ నిర్వహిస్తోన్న జీ20 సదస్సు వేళ.. శనివారం రాత్రి అతిథులకు రాష్ట్రపతి విందు ఇస్తున్నారు. దీనికి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం అందింది.

Sep 09, 2023 | 15:11

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ-20 సదస్సును పురస్కరించుకుని భారత్‌ మండపంలో ఏర్పాటు చేసిన విందుకు కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖ

Sep 09, 2023 | 12:04

ఢిల్లీ : భారత్‌ తొలిసారిగా అతిథ్యమిస్తున్న జీ-20 శిఖరాగ్ర సదస్సు ఢిల్లీ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైంది.

Sep 09, 2023 | 08:43

న్యూఢిల్లీ : యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యుఐడిఎఐ) ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు గడువును మరో మూడు నెలలు పాటు పొడిగించింది.